Take a fresh look at your lifestyle.
Browsing Tag

GHMC

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

 ముద్ర : మల్కాజిగిరి మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని కాలనీలలో డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కార్పొరేటర్ శ్రవణ్ తెలిపారు.మల్కాజిగిరి డివిజన్ బలరాం నగర్ కాలనీలో పలువురు జిహెచ్ఎంసి అధికారులు స్థానికులతో కలిసి…

ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజీ లేని కృషి చేస్తా-ఛైర్మన్ అరికపూడి గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట కాలనీలో పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన అభివృద్ధి పనులపై కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు మరియు జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి పాదయాత్ర చేసిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ. అడ్డగుట్ట…

పాదచారుల భద్రతే లక్ష్యం: సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.రమేష్, ఐపీఎస్.

 ముద్ర, శేరిలింగంపల్లి: రాయదుర్గం–టీ హబ్ మార్గంలో తొలి దశ స్కైవాక్ నిర్మాణ ప్రతిపాదనలు సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో పాదచారుల భద్రత కోసం, ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి టీ హబ్ వరకు తొలి దశ…

బాపునగర్ ఈద్గా ను పర్యవేక్షించిన కార్పొరేటర్ నాగేందర్ యాదవ్

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ బాపునగర్ లోని ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఈద్గా ను ముస్లిం మత పెద్దల ఆహ్వానం మేరకు పాల్గొని పరిశీలించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఈ సందర్భంగా కార్పొరేటర్…

కొత్తగా ఏర్పడిన పట్టణాలనూ పీఎంఏవై పరిధిలో తీసుకురావాలి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

న్యూఢిల్లీ : కొత్తగా ఏర్పడిన పట్టణ స్థానిక సంస్థలను కూడా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పరిధిలోకి తీసుకురావాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన…

పరిసరాల పరిశుభ్రత కు ప్రాధాన్యత ఇవ్వండి

ముద్ర: కాప్రా నాచారం, మల్లాపూర్ ప్రాంతాలలో శానిటేషన్ ఇన్స్పెక్షన్‌లో భాగంగా జిహెచ్ఎంసి ఎడిషనల్ కమిషనర్ మల్కాజిగిరి వినయ్ కృష్ణారెడ్డి , జిహెచ్ఎంసి శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటి చెత్త…

ఏ.ఎస్. రావు నగర్ కాలనీ సమస్యలను పరిష్కరిస్తా… ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

 ముద్ర, కుషాయిగూడ: డా. ఏ.ఎస్. రావు నగర్ కాలనీకి చెందిన కొందరు నివాసులు సోమవారం బీ ఆర్ ఎస్ నాయకుడు సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలోని ముఖ్య సమస్యలను ఎమ్మెల్యే…

కాలనీల్లో ఆహ్లాదకర వాతావరణం కన్పించాలి- శంకుస్థాపన కార్యక్రమంలో అరికపూడి

ముద్ర, శేరిలింగంపల్లి: అంతర్గత డ్రైనీజి, రోడ్లు, వీధి దీపాలు, మొక్కలతో కాలనీలన్నీ అహ్లాదకర వాతావరణంలో కన్పించాలని పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ అన్నారు. నల్లగండ్ల, నల్లగండ్ల హుడా కాలనీ, నవోదయ కాలనీ, సైబర్ కమ్యూన్ కాలనీల డ్రైనేజి ఔట్ లెట్…

ఫైర్ సేఫ్టీ త‌నిఖీల‌కు నెల విరామం

అవగాహనా కార్యక్రమాలకు హైడ్రా శ్రీకారం వ్యాపార సంఘాలతో హైడ్రా సమావేశం నెల తర్వాత కఠిన చర్యలకు ఆదేశం హైదరాబాద్,జనవరి 31: ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని షాపుల సీజ్ చేసే కార్యక్రమానికి నెల రోజులు హైడ్రా విరమాం ఇచ్చింది. ఈ నెల రోజుల గడువులో…

మల్కాజిగిరిలో ప్రజా సమస్యల పరిష్కరించండి – మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్

మల్కాజిగిరి పరిధిలోని ప్రజా సమస్యల వెంటనే పరిష్కరించాలని కార్పొరేటర్ శ్రవణ్, మల్కాజిగిరి డిప్యూటీ కమీషనర్ సుల్తానా కు విజ్ఞప్తి చేశారు. జిహెచ్ఎంసి మల్కాజిగిరి కార్యాలయములో శుక్రవారం డిసి తో స్థానిక నాయకులతో కలిసి సమావేశం అయ్యారు.…