Take a fresh look at your lifestyle.
Browsing Tag

Girls Education

నాగర్ కర్నూల్‌లో కేజీబీవీ బాలికల ఘన విజయం జిల్లా కలెక్టర్ అభినందించి సన్మానించారు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా విద్యా రంగంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) విద్యార్థినులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని కేజీబీవీ జూనియర్ కళాశాలల…

ఇంటర్ కేజీబీవీ విద్యార్థినీల ఉత్తమ ప్రతిభ పర్యవేక్షణ పెరిగితే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యం

నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) విద్యార్థినులు ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలు…

కేజీబీవీ సిబ్బంది విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలి -ఆర్జెడి ఎం. సోమిరెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్కర్నూల్: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కీలక కేంద్రాలుగా ఉన్నాయని రాష్ట్ర ప్రాంతీయ విద్యా సంచాలకులు, హైదరాబాద్ (ఆర్జేడీ) ఎం. సోమిరెడ్డి తెలిపారు. ఈ…

సావిత్రి భాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. -బిఆర్ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుల శ్రీనివాస్…

 ముద్ర,మోత్కూరు: బాలికల విద్యా కోసం, వింతంతుల మహిళల అభ్యున్నతి కొరకై నిరంతరం కృషి చేసిన బడుగు,బలహీనవర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి (బిఆర్ఎస్ఎస్) రాష్ట్ర వ్యవస్థాపక…

సమాజంలో జెండర్ సమానత్వం రావాలి -అన్ని రంగాల్లోనూ మహిళా శక్తి రాణించాలి – పులుమద్ది సర్పంచ్…

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : సమాజంలో జెండర్ సమానత్వాన్ని తీసుకురావాలని అంతర్జాతీయ గ్రామ సర్పంచ్ శ్వేత అన్నారు. శనివారం మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా వికారాబాద్ మండలంలోని పులుమద్ది గ్రామంలో మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా…

కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్

ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని పోచంపల్లి మండలం జలాల్ పుర్ లో గల కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కళాశాలలో డార్మెటరీ, స్టోర్…

బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార రథం ప్రారంభం.. జెండా ఊపి ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార రథాన్ని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కోప్ స్వచ్ఛంద సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో బాల్య…

షీ టీమ్స్, సైబర్ నేరాల పై అవగాహన…

ముద్ర ప్రతినిధి నడిగూడెం... ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు నడిగూడెం SI అజయ్ కుమార్ గారు మండల కేంద్రం లోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో షీ టీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, పోలీసు…