Take a fresh look at your lifestyle.
Browsing Tag

Government Initiative

జనగణనలో అందరూ భాగస్వాములు కావాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు క్యాంపు కార్యాలయంలో డిజిటల్ జనగణన కార్యక్రమంలో తమ వివరాలను నమోదు చేసుకుని ఆదర్శంగా…

రోడ్డు భద్రత – సామాజిక బాధ్యత: ప్రతి ప్రాణం విలువైందే.. ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంగా ముందుకు సాగాలి…

ముద్ర, ​కరీంనగర్, ఏప్రిల్ 17: వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ మరియు రవాణా శాఖల సమన్వయంతో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా…

జిల్లాలోని చేనేత కార్మికులకు నేటి నుంచి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు : జిల్లా కలెక్టర్ అనురాగ్…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి నుండి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా…

అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి మెదక్: అగ్నిమాపక వారోత్సవాల సందర్బంగా కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ పోస్టర్‌ను విడుదల చేశారు. అగ్నిప్రమాదాల నివారణలో ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని…

జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామకం పూర్తి కలెక్టర్ ప్రతిమాసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో జరగనున్న జనగణన కార్యక్రమానికి సంబంధించి సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామక ప్రక్రియను పూర్తిచేసినట్లు కలెక్టర్  ప్రతిమా సింగ్ తెలిపారు. హైదరాబాద్ నుండి కులగణన సంచాలకులు భారతి హోళికేరి…

యాదగిరిగుట్టలో అరైవ్ అలైవ్… అందరూ భాగ్యస్వామ్యం కావాలి..

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అనుసంధానంగా రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అ లైవ్ క్యాంపెయిన్- 2026 లో భాగంగా యాదగిరిగుట్ట మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖలకు…

జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను సమిష్టిగా విజయవంతం చేయాలి :…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు కొనసాగనున్న అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో సమిష్టి కృషి తో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీఅక్షాంక్ష్…

సింగరేణిలో సహజ మరణానికీ రూ.10 లక్షల ఉచిత బీమా

యాజమాన్యం చొరవతో యూనియన్ బ్యాంక్ నిర్ణయం ఈ నెల 1 వ తేదీ నుండి అమలు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇప్పటివరకు సింగరేణిలో రూ. కోటి ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం…

తెలంగాణ పోలీస్ వెల్ఫేర్’ ఫ్యూయల్ స్టేషన్‌ను ప్రారంభించిన డీజీపీ

ముద్ర : మల్కాజిగిరి ​తెలంగాణ పోలీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేగంపేటలో ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంక్‌ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శివధర్ రెడ్డి, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీ…

ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం ఏర్పాటు -గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రజల ఆరోగ్యం కోసం ఎంపీ రఘునందన్ రావు కృషి ఫలించింది. ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అభ్యర్థన మేరకు బిడిఎల్  తన సీఎస్సార్ నిధులతో ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని…