జనగణనలో అందరూ భాగస్వాములు కావాలి కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆదివారం కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు క్యాంపు కార్యాలయంలో డిజిటల్ జనగణన కార్యక్రమంలో తమ వివరాలను నమోదు చేసుకుని ఆదర్శంగా…