Take a fresh look at your lifestyle.
Browsing Tag

Government Land

ఎస్ఆర్ఎస్పి కెనాల్ భూమి కబ్జా …

రంగంలోకి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు... కెనాల్ భూమి హద్దులు నిర్ణయించిన రూరల్ తహసీల్దార్ హకీమ్... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో గల SRSP కెనాల్ నర్సింగాపూర్ డబుల్ బెడ్ రూముల నుండి…

ప్రభుత్వ భూములను సేద్యం చేసుకుంటున్న పేదలకు పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలి : వ్యవసాయ కార్మిక సంఘం…

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జిల్లాలో ఐదు మండలాల్లో కొనసాగుతున్న భూ పంపిణీ నిషేధం ఎత్తివేసి ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటూ పేదలందరికీ పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు…

​బుడగ జంగాల కుటుంబాలకు అండగా ఉంటాం: బండి రమేష్

ముద్ర  కూకట్‌పల్లి  : అర్హులైన ప్రతి బుడగ జంగాల కుటుంబానికి నివాస స్థలాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ భరోసా ఇచ్చారు. కూకట్‌పల్లిలోని శ్రీ హేమ దుర్గా…

వేర్వేరు ప్రాంతాల్లో 11 ఎక‌రాల‌ను కాపాడిన హైడ్రా రూ. 1650 కోట్ల విలువైన భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్

ముద్ర, తెలంగాణ బ్యూరో: న‌గ‌రంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్ర‌భుత్వ‌, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 11 ఎక‌రాల భూమిని హైడ్రా కాపాడింది. మార్కెట్లో వీటి విలువ రూ. 1650 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. ఇందులో 2 ఎక‌రాలు పార్కు కోసం కేటాయించిన‌ది…

అసైన్డ్ భూముల్లో అక్రమ వ్యాపారాలు చేస్తే పట్టాల రద్దు – కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ తానూర్ మండల పరిధిలోని పలువురు…

ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు : మునిసిపల్ చైర్మన్ శ్రీవాణి రవి కుమార్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మునిసిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ హెచ్చరించారు. సోమవారం భువనగిరి పట్టణంలోని హుస్సేనాబాద్ శివారులో సర్వే నెంబర్…

30 ఏళ్లుగా గూడు కరువు -25వ వార్డులో దళిత కులానికి దక్కని ఇంటి స్థలాలు

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో నివసిస్తున్న దళితులకు ఇంటి స్థలం లేక గుడిసెల్లో జీవనం కొనసాగిస్తున్నారు. వర్షాకాలంలో వారి జీవనం వర్ణనాతీతం. ఎన్నికలు వచ్చినప్పుడు నేతలు వస్తున్నారు ఓట్ల ఆశకు…