Take a fresh look at your lifestyle.
Browsing Tag

Gram Sabha Telangana

ఘనంగా ప్రజాపాలన ప్రగతి పరిపాలన వార్డు సభలు

ముద్ర పెబ్బేరు శ్రీరంగాపూర్ మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి వార్డు సభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వరలక్ష్మి, ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.గ్రామ సభలో ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపన,…

సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరాలి -వికారాబాద్ అభివృద్ధికి కృషి -సీఎం సహకారంతో అధిక…

  ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట్…

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికతో గ్రామాభివృద్ధికి కొత్త దిశ: కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధికి “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం దోహదపడుతుందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల…

గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలి.

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ రెండవ తేదీన నిర్వహించే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు పిలుపునిచ్చారు.…

ఏప్రిల్ 2న అన్ని గ్రామాల్లో గ్రామసభలు ఎంపీడీవో రామకృష్ణ….

కోరుట్ల, ముద్ర; ఏప్రిల్ 2వ తేదీన మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించాలని ఎంపీడీవో వోదెల రామకృష్ణ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక…

ఏప్రిల్ 2 నుండి గ్రామ సభలను విజయవంతం చేయాలి-అధికార యంత్రంగానికీ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి…

షెడ్యూల్ ప్రకారం ప్రణాళికాయుతంగా ఏర్పాట్లు చేసుకోవాలి (ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ఏప్రిల్, 2 నుండి  నిర్వహించే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.…

గ్రామ సభలను పకడ్బందీగా పెద్ద ఎత్తున నిర్వహించాలి — రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2 నుండి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు, మరియు వార్డు సభలను పకడ్బందీగా,పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…