Take a fresh look at your lifestyle.
Browsing Tag

Gundu Venkata Narsu

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభ్యత్వమే నిర్మించి ఇవ్వాలి. -సిపిఎం.

ముద్ర,మోత్కూరు: ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సమస్యలపై పోరుబాటలో కార్యక్రమములో భాగంగా మోత్కూర్ మండలం…

నిధులలేమితో నిలిచిన చేనేత సంక్షేమ పథకాలు. -ఏండ్లు గడచిన బాధిత కుటుంబాలకు అందని ఎక్సిగ్రేషియా-చేనేత…

-చేనేతకు నిరాశే మిగిల్చిన రాష్ట్ర బడ్జెట్ - చేనేత రక్షణ, హామీల అమలుకు 2000 కోట్లు కేటాయించాలి. ముద్ర, మోత్కూర్: చేనేత పరిశ్రమ పరిరక్షణ, ప్రభుత్వ హామీల అమలుకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో చేనేతకు 2000 కోట్లు కేటాయించాలని కాని బడ్జెట్లో…

కొరత లేదంటూనే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్వాహకులు. -గ్రామాలలోనే వినియోగదారులకు గ్యాస్…

ముద్ర, మోత్కూర్: మోత్కూర్  మండల పరిధిలోని  గ్రామాలలోనే భారత్ గ్యాస్  సిలిండర్ డెలివరీ చెయ్యాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు.శుక్రవారం  ఆయన మోత్కూర్ లో విలేకరులతో మాట్లాడుతూ గ్యాస్ కొరత లేదని …

ప్రభుత్వాలు, పాలకులు మారిన – పరిష్కారం కాని ప్రజా సమస్యలు -మండలంలో దీర్ఘకాళిక ప్రజా సమస్యలను…

ముద్ర, మోత్కూర్: ప్రభుత్వాలు పాలకులు మారుతున్న మండలంలోని దీర్ఘకాళిక ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎన్నికలప్పుడు మాత్రమే హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలం అవుతున్నారని దీర్ఘకాళిక ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ…

పేదల ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా….

ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులందరికి న్యాయం చెయ్యాలి-సిపిఎం మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు. మోత్కూర్ ముద్ర న్యూస్: భూదాన్ ఇండ్ల కూల్చివేత సందర్బంలో ఏలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి సామానులు కూడ తీసుకోనివ్వకుండా నిరుపేదల ఇండ్లను కూల్చి…

కుల దురహంకార దాడులను ఖండించండి -ఘటనకు బాద్యులైన నింధితులను ఖఠినంగా శిక్షించాలి

సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు. మోత్కూరు ముద్ర న్యూస్: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర మల్లన్న జాతరలో కులవివక్షత కారణంగా రజక కులస్థులపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఖండించాలని, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి…