Take a fresh look at your lifestyle.
Browsing Tag

Human Rights

సిద్దిపేట లో యుద్దొన్మాద వ్యతిరేక ర్యాలీ..

  * ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ.. * పాల్గొన్న వివిధ సంఘాలు, ఉద్యోగులు * ఉపాధ్యాయులు,కవులు, రచయితలు ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : అమెరికా యుద్దోన్మా దాన్ని బ్యాతిరేకిస్తూ, ప్రపంచ శాంతిని కోరుకుంటూ ప్రజాస్వామ్య…

యూఎన్ ఐ కార్యాలయం సీజ్‌పై ఐజేయూ ఆగ్రహం

న్యూఢిల్లీ/చండీగఢ్ : యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యూఎన్ ఐ) కార్యాలయాన్ని బలవంతంగా సీజ్ చేసి స్వాధీనం చేసుకోవడంపై ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 20 సాయంత్రం న్యూఢిల్లీలోని రఫీ మార్గ్‌లో ఉన్న యూఎన్ ఐ…

గాంధీ సరోవర్‌ ప్రాజెక్టులో జోక్యం చేసుకోండిఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాం…

ముద్ర, తెలంగాణ బ్యూరో : మూసీ నది ఒడ్డున తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు విషయంలో జోక్యం చేసుకోవాలని ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్‍కు మూసీ జన్ ఆందోళన్ లేఖ రాసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా…

గిరిజన బాలిక అనూష మృతిపై విచారణ జరపాలి -ప్రభుత్వానికి ప్రజా సంఘాల డిమాండ్

బాలల సంక్షేమ సమితి, బాలల పరిరక్షణ అధికారులకు వినతిపత్రం (ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): గిరిజన బాలిక అనూష మృతి పై విచారణ జరపాలని ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వికారాబాద్ జిల్లా…

మూసీ రివర్స్ ఫ్రంట్ పనులకు బ్రేక్ ?

మూసీ ఒడ్డున భారీగా చెట్ల నరికివేతను అడ్డుకోండి ఎన్‌హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన న్యాయవాది రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్‍లో కేసు నమోదు ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు…

రజక కుటుంబంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి – పుల్కల్ మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు…

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబం పై దాడిలో రెండు నెలల పసిపాప మృతి చెందిన ఘటనపై సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో నిర్వహించారు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు…

హైడ్రా దాడిని చరిత్ర మరవదు-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు

ఇప్పటికే వేలాది పేద కుటుంబాలు వేధింపులు, నిర్బంధాలకు గురయ్యారు గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో హైడ్రా జులుం ముద్ర, హైదరాబాద్ : మహా నగరంలో హైడా పేరుతో పేదలపై కాంగ్రెస్ సర్కారు కొనసాగిస్తున్న దాడిని చరిత్ర ఎప్పటికీ మరచిపోదని బీజేపీ…