Take a fresh look at your lifestyle.
Browsing Tag

irrigation-projects

యాడికి సభలో సీఎం చంద్రబాబు నాయుడు: భూగర్భ జలాల పెరుగుదలతో నీటి ఎద్దడి నివారణ సాధ్యం

ముద్ర, అనంతపురం ప్రతినిధి: రాష్ట్రంలో నీటి నిర్వహణలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల భూగర్భ జలాల స్థాయి గణనీయంగా మెరుగుపడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లా యాడికి నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాది…

పాలమూరుకు శనీశ్వరుడు హరీష్ రావు – దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

  ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ పాలమూరు జిల్లా కు తీవ్ర అన్యాయం చేసిన మాజీ మంత్రి హరీష్ రావును శనిశ్వరునితో పోల్చారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.శుక్రవారం కొడంగల్…

కోట్ పల్లి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్పీకర్ -రూ. 600 కోట్లతో కొత్త…

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ధారూర్ మండలం కోట్ పల్లి వాగుపై 27 కోట్ల యాబై లక్షలతో నూతనంగా నిర్మించే హైలెవల్ బ్రిడ్జికి మంగళవారం శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్…

సాగునీటి ప్రాజెక్టులను సందర్శించిన జిల్లా కలెక్టర్.

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. మొదట ధరూర్ మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు…

ముఖ్య సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర, వనపర్తి: వనపర్తి నియోజకవర్గ ముఖ్య సమస్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి…

ముఖ్య సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర, వనపర్తి: వనపర్తి నియోజకవర్గ ముఖ్య సమస్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి…

ప్యాకేజీ-16 కాలువ పనుల్లో జాప్యంపై మంత్రి ఆగ్రహం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మంత్రిజూపల్లి…

ముద్ర, వనపర్తి : కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకత పాటించాలని పర్యాటక,…

రెండో దశ పూడిక తీత పనులు ప్రారంభం; మట్టితో పేరుకుపోయిన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి సామర్ధ్యం పెంపు…

రెండో దశ పూడిక తీత పనులు ప్రారంభించాలి నిధుల ప్రతిపాదనను మంత్రివర్గం ముందు పెడుతా కడెం ప్రాజెక్ట్ లో పూడిక తీత విజయవంతం బాక్రనంగల్ నుండి ఎస్.ఆర్ .ఎస్ పి వరకు అదే దుస్థితి జాతీయ స్థాయిలో ఈ సమస్య అన్ని ప్రాజెక్టులపై ప్రభావం చూపుతుంది…

భారతీయ కిసాన్ సంగతన్ దక్షిణ భారత కన్వీనర్‌గా యర్రం శ్రీరాంరెడ్డి

ముద్ర, శేరిలింగంపల్లి : భారతదేశంలో ప్రముఖ ప్రజాస్వామ్య రైతు సంస్థగా పేరొందిన భారతీయ కిసాన్ సంగతన్ (బీకేఎస్) దక్షిణ భారత కన్వీనర్‌గా యర్రం శ్రీరాం రెడ్డి నియామకమయ్యారు. ఈ సందర్బంగా శ్రీరామ్రెడ్డి మాట్లాడుతూ రైతుల సమగ్ర అభివృద్ధి, స్వావలంబన,…