Take a fresh look at your lifestyle.
Browsing Tag

Kharif Season

ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి-బి ఆర్ ఎస్ పార్టీ మండలమాజీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

మిల్లర్ల వద్ద ధాన్యం కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి ముద్ర, తుంగతుర్తి.... ధాన్యం కొనుగోలు సెంటర్లలో అక్రమాలను అరికట్టాలని ధాన్యం దిగుమతి చేసుకుంటున్నా రైస్ మిల్లుల వద్ద వరి ధాన్యంలో కోదలను లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ…

వరి పండించచడానికి రైతులు ముందుకు రావాలి – సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి పిలుపునిచ్చారు.మంగళవారం చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను…

వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు రైతులు ముందుకు రావాలి సిద్దిపేట జిల్లా కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి పిలుపునిచ్చారు.శనివారం హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో వరి ధాన్యం దిగుమతి…

ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి.. దుక్కి దున్నిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జూపల్లి కృష్ణారావు శనివారం పొలం బాట పట్టారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న ఆయన ఖరీఫ్ సీజన్ ముంగిట తన సొంత వ్యవసాయ క్షేత్రంలో రైతు అవతారమెత్తి సాగు పనులకు శ్రీకారం చుట్టారు.…

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యం..జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా..

సీడ్స్ కార్పొరేషన్ విత్తనాలనే రైతులు వాడాలి.. విత్తన నాణ్యతే ప్రామాణికంగా తీసుకోవాలి.. ప్రకటనలు చూసి మోసపోవద్దు.. సంస్థ విత్తనాలు పెద్ద మొత్తంలో విక్రయించాలి.. విత్తనాల కొనుగోలులో రైతుల అప్రమత్తంగా వ్యవహరించాలి తెలంగాణ…

బాన్సువాడలో సాగునీటి జలసిరిప్రారంభానికి సిద్ధమైన మూడు ఎత్తిపోతల పథకాలు వచ్చే ఖరీఫ్ నాటికి 8 వేల…

ముద్ర, నిజామాబాద్: బాన్సువాడ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జకోరా, చందూర్, చింతకుంట ఎత్తిపోతల పథకాలు పూర్తి దశకు చేరుకున్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ…

యాడికి సభలో సీఎం చంద్రబాబు నాయుడు: భూగర్భ జలాల పెరుగుదలతో నీటి ఎద్దడి నివారణ సాధ్యం

ముద్ర, అనంతపురం ప్రతినిధి: రాష్ట్రంలో నీటి నిర్వహణలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల భూగర్భ జలాల స్థాయి గణనీయంగా మెరుగుపడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లా యాడికి నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాది…

కోదాడ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే రెడ్లకుంట ఎత్తిపోతల ప్రాజెక్టు – మే నెలాఖరులోపు పూర్తి…

కోదాడ నియోజక వర్గాన్ని వ్యవసాయంలో సస్యశ్యామలం చేస్తాము రెడ్లకుంట ఎత్తిపోతల ప్రాజెక్టును మే నెల చివరి వరకు నిర్మాణ పనులను పూర్తి చేయాలి రాష్ట్ర ఆహార పౌరసరఫరాల మరియు నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రెడ్లకుంట…

‘సన్నా’లకు రూ. 514.36 కోట్ల బోనస్ రిలీజ్ 2.17 లక్షల మంది రైతులకు లబ్ది

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రజాప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన సర్కార్... దానికి సంబంధించిన రూ.514.36 కోట్లు సోమవారం విడుదల చేసింది.…