ఖరీఫ్ 2026 నాటికి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్:12.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మరియు కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ఎత్తిపోతల పథకాలు ఖరీఫ్ 2026 నాటికి పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్…