ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించండి ప్రతిపక్షాల మాయలో పడొద్దు -జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి…
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు సంయమనం పాటించాలని జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ప్రతిపక్షాల మాయలో పడి జీవితాలను పోగొట్టుకోవద్దని ఆయన కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
ఆర్టీసీ కార్మికుల…