Take a fresh look at your lifestyle.
Browsing Tag

Lakshmi Narasimha Swamy

యాదగిరిగుట్ట దేవస్థాన అభివృద్ధిలో భూ నిర్వాసితులు, రైతులకు న్యాయం చేయాలి

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం పునరుద్ధరణలో భూములిచ్చిన తమకు న్యాయం చేయాలని రైతులు, భూ నిర్వాసితులు శనివారం ఈవో కు వినతి పత్రం ఉందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొండ వెనుక భాగంలో ఉన్న తమ…

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రాజ్యసభ ఎంపీ వేం నరేంధర్ రెడ్డి

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఘనంగా స్వాగతం…

యాదగిరిగుట్ట నారసింహుని హుండీ ఆదాయం రూ.2.48 కోట్లు.

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీలను మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. ఎస్పీఎఫ్ హోంగార్డుల భద్రత నడుమ స్వామి వారి హుండీలను కొండకింద సత్యనారాయణ స్వామి మండపంలోకి తరలించి ఈవో భవాని శంకర్ ఆలయ…

నరసింహ అవతారానికి స్వాతి నక్షత్రం సందర్భంగా పూజలకు అనుమతిప్పించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వెళ్లే దారిలో రాయగిరి మల్లన్న గుట్టపై ప్రకృతి సహజసిద్ధంగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి అవతారానికి ప్రతినెల స్వాతి నక్షత్రం సందర్భంగా పూజా, భక్తుల…

స్వామివారిని దర్శించుకున్న పోలీస్ కమిషనర్ సజ్జనార్.

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని శుక్రవారం తెలంగాణ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు కు ఆలయ అర్చకులు ఆలయ…

కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాగితాలకు పరిమితమైన…

పూర్తిస్థాయి వసతులతో లక్ష్మీనరసింహస్వామి సదన్ అందుబాటులోకి.. ధర్మపురి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాగితాలకు…

యాదాద్రిశుడికి నిత్య పూజలు. స్వామివారి నిత్య రాబడి. రూ.12.82 లక్షలు.

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో ఆలయ అర్చకులు నిత్య ఆరాధనలు నిర్వహించారు. గురువారం స్వామివారి దర్శనానికి కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని…

లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారి…

ఆండాళ్ అమ్మవారి ఉంజల్ సేవ… స్వామివారి నిత్య రాబడి రూ.23.99 లక్షలు.

యాదగిరిగుట్ట, ముద్ర : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవ ఆలయ అర్చకులు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఉదయం అభిషేకం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి ఉంజల్ సేవ వైభవంగా నిర్వహించారు.…

యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే కుంభం

ముద్ర ప్రతినిధి, భువనగిరి :  యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మొదటగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే…