Take a fresh look at your lifestyle.
Browsing Tag

Land Acquisition

గాంధీ సరోవర్‌ ప్రాజెక్టులో జోక్యం చేసుకోండిఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాం…

ముద్ర, తెలంగాణ బ్యూరో : మూసీ నది ఒడ్డున తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు విషయంలో జోక్యం చేసుకోవాలని ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్‍కు మూసీ జన్ ఆందోళన్ లేఖ రాసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా…

ప్రాజెక్టుల భూసేకరణకు రూ.5వేల కోట్లు, సింగూర్ భద్రతకు మంత్రి ఉత్తమ్ ప్రత్యేక దృష్టి

జూన్ 2 నాటికి అన్ని ప్రాజెక్టుల భూసేకరణ పూర్తి సింగూర్ భద్రతకు తొలి ప్రాధాన్యత సింగూర్ పునరుద్ధరణ విషయంలో ఎటువంటి రాజీపడ పాలెం వాగు ప్రాజెక్ట్ గేట్లు,రెగ్యులేటర్ సమస్యలను పరిష్కరిస్తా ప్రాజెక్ట్ పరిస్థితిని క్షేత్రస్థాయిలో వెళ్లి…

మూసీ ప్రక్షాళనలో ముందడుగు

కిస్మత్‌పురా, దర్గా, బండ్లగూడ జాగీర్, ఉప్పరపల్లి పరిధిలోని నిర్మాణాలు స్వాధీనం రాజేంద్రనగర్ ఆర్‌డీవో వెంకట్ రెడ్డి ముద్ర, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది ప్రక్షాళన, పునరుజ్జీవన ప్రాజెక్టులో…

మూసీ సుందరీకరణ భూ సేకరణ ప్రక్రియ వేగవంతం – ఆర్టీవో వెంకటరెడ్డి

- రాజేంద్రనగర్ ఆర్డిఓ పరిధిలో భూసేకరణకు నోటిఫికేషన్ ముద్ర ప్రతినిధి, బండ్లగూడ: రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేశామని ఆర్డిఓ వెంకట్ రెడ్డి తెలిపారు . ఈ అంశంపై…

గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం – చట్టపరమైన అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి ఉత్తమ్

- చట్టపరమైన అవంతారాలను అధిగమిస్తాం - న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి ప్రక్రియ మొదలు పెట్టాం - భూసేకరణ ప్రక్రియ వేగవంతం చెయ్యాలి - రైతులకు న్యాయపరమైన చెల్లింపులు - జూన్ 2 కు ముందే భూసేకరణకు నిధులు - ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్…

డాటా సెంట‌ర్లకు రాయితీల‌పై అధ్య‌య‌నం చేయండి-సీఎం రేవంత్ రెడ్డి

భూ ప‌రిహారం నిర్ణ‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించండి ముద్ర, తెలంగాణ బ్యూరో : డాటా సెంట‌ర్ల‌కు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో డాటా సెంట‌ర్ల ఏర్పాటుకు ముందుకు…

మూసీ సుందరీకరణకు ముందడుగు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించిన సర్కార్

ముద్ర, తెలంగాణ బ్యూరో : మూసీ నదిని ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా కీలక ప్రాజెక్టు చేపడుతున్న తెలంగాణ సర్కార్.. దానికి సంబంధించి కీలక చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో అతి ముఖ్యమైన భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. 50 ఎకరాల భూమిని…