Take a fresh look at your lifestyle.
Browsing Tag

Minimum Support Price

ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్…

ముద్ర, కోరుట్ల; తెలంగాణలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో…

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని పెద్దూరు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం, తెల్కపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్…

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి- బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను నిర్మల్ లోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల…

పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి పడకల్ గ్రామపంచాయతీలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మక్కలు, వరి మరియు పొద్దుతిరుగుడు పంటల కొనుగోలు కేంద్రాలను మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో…

తిమాజీపేట మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: తిమాజీపేట మండలంలోని ప్యాక్స్ (PACS) వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సరైన ధరలు…

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందుల పడుతున్నారు మార్కెట్ యార్డును సందర్శించిన…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ నీ సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుసందర్శించారు. ఈ సందర్బంగా పొద్దు తిరుగుడు, మొక్కజొన్న ధాన్యం ను నాలుగు రోజుల నుండి కొనుగోలు చేయడం లేదని…

అంకెలగారడీ బడ్జెట్ లో అన్ని వర్గాలకు అన్యాయం : బిఆర్ఎస్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అంకెలగారడీ బడ్జెట్ లో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో భువనగిరి మాజీ…

తెలంగాణ పంటలకు కేంద్రం మద్దతు

రబీ లో నుంచి 1,25,855 మె.టలకు కనీస మద్దతు ధర తెలంగాణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రబీ సీజన్‌కు తెలంగాణలో 1,25,855 మెట్రిక్ టన్నుల పంటను కనీస మద్దతు ధర వద్ద సేకరించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర…

ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు ప్రకటించిన కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా

  పత్తి కొనుగోళ్ల పొడగింపుపై కేంద్రజౌళి శాఖకు అగ్రికల్చర్ సెక్రటరీ లేఖ ముద్ర, తెలంగాణ బ్యూరో : కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ రైతులకు తీపికబురు చెప్పింది. రైతుల వద్ద నిలువ ఉన్న, లేట్‌ క్రాఫ్‌ ద్వారా సేకరిస్తున్న పత్తి…

కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక చట్టాలను రద్దు చెయ్యాలి. -వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు…

మోత్కూరు ముద్ర న్యూస్:కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.నిరంకుశ పాలనను నిరశిస్తూ జాతీయ…