Take a fresh look at your lifestyle.
Browsing Tag

Palamuru Rangareddy Project

పాదయాత్ర కాదు… పొర్లు దండాలయాత్ర చేపట్టాలి – దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

.............................................. ముద్ర,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ............................................. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేయడం కాదు…

ఇప్పుడు కళ్లు తెరిచారు…!

- పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పై బీ ఆర్ ఎస్ పోరుబాట - పదేళ్లుగా లేని ఆరాటం... ఇప్పుడు పోరాటం ఎందుకో - ప్రాజెక్టు పూర్తి కోసం పాదయాత్ర కు గులాబీ శ్రేణులు - నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పాదయాత్ర కు ప్లాన్ - ప్రాజెక్టు పై…

ఉదండాపూర్ భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 

  ముద్ర, ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:  ............................................ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా ఉద్ధాండాపూర్ వద్ద నిర్మిస్తున్న జలశయం లో భూ లు కోల్పోయిన రైతులకు…

రైతుకు భరోసా ఇవ్వని కాంగ్రెస్ – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ............................................... కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని బీ ఆర్ తీసుకొని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శుక్రవారం మహబూబ్…

బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట -టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్: కు పరిమితమయ్యారు కవిత వేరు కుంపటికి రంగం సిద్ధం చేసుకుంటోంది బీఆర్ఎస్ లో వాటాలు పంచుకోలేని పరిస్థితి ముద్ర, నాగర్ కర్నూల్ : తెలంగాణలో బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్…

పాలమూరుకు శనీశ్వరుడు హరీష్ రావు – దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

  ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ పాలమూరు జిల్లా కు తీవ్ర అన్యాయం చేసిన మాజీ మంత్రి హరీష్ రావును శనిశ్వరునితో పోల్చారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.శుక్రవారం కొడంగల్…

8 మంది బీజేపీ ఎంపీల వైఫల్యం నిధులు రాబట్టలేకపోయారు -సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయ్యి లభించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8మంది బీజేపీ ఎంపీలు,…