Take a fresh look at your lifestyle.
Browsing Tag

public awareness campaign

స్వచ్ఛ ఇందనం వాడదాం – భూమిని కాపాడదాం: లయన్స్ మాజీ గవర్నర్ రాధాకృష్ణ పిలుపు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ సేవా వారంలో భాగంగా శనివారం ఇందన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ మాజీ గవర్నర్ రాధాకృష్ణ, డిస్ట్రిక్ట్ మెంబర్‌షిప్…

అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు… రోడ్డు భద్రత పోస్టర్ల ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పలు గ్రామాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.…

ప్రతి ఒక్కరూ రహదారి భద్రతను పాటిస్తేనే సురక్షిత ప్రయాణం చేయవచ్చు : ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రతి ఒక్కరూ రహదారి భద్రతను పాటిస్తేనే సురక్షిత ప్రయాణం చేయవచ్చని పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి కేంద్రం లోని 35 వార్డు లో అరైవ్ – అలైవ్” కార్యక్రమానికి…

అన్ని వర్గాల ప్రజల కృషితోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం… జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్..

  ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అన్ని వర్గాల ప్రజల కృషితోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ…

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజలకు సూచించారు. సోమవారం అరైవ్ - అలైవ్ కార్యక్రమం నిజాంపేట మండలం నందగోకుల్…

ఏపీకే ఫైల్స్, తెలియని వెబ్సైట్లతో జాగ్రత్తగా ఉండాలి-సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు.

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం,   -ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఏపీకే ఫైల్స్, నకిలీ వెబ్సైట్స్, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ లాంటి నూతన పద్ధతులలో మోసం చేస్తున్న సైబర్ మోసగాళ్లు -మోసపోయామని గ్రహించిన వెంటనే జాతీయ సైబర్…

జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను సమిష్టిగా విజయవంతం చేయాలి :…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు కొనసాగనున్న అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో సమిష్టి కృషి తో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీఅక్షాంక్ష్…