Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public Governance

అన్నివర్గాల సంక్షేమానికి 99 రోజుల కార్యాచరణ

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను పక్కగా అమలు చేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలు (ముద్ర, ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా ప్రతినిధి): అన్ని వర్గాల సంక్షేమానికై రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల…

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక

అయిదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ ఏప్రిల్ 16న మండల.... మే 2న నియోజకవర్గ...మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక శాఖల వారీగా 10 వివిధ థీమ్ లతో 99…

అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాలన ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి

ముద్ర కాప్రా: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి,…

​మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా పాలన:కూకట్‌పల్లి ఇంచార్జి బండి రమేష్ ​మూసాపేటలో 250 మంది మహిళలకు…

​ ​మూసాపేటలో 250 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 17:   పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన ప్రజా పాలనను…

మంత్రులతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం.

మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన సందర్భంగా మంత్రులందరినీ అభినందించిన సీఎం అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించామన్న సీఎం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషిచేసిన పార్టీ కార్యకర్తలకు…

పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ప్రజాపాలనకు ప్రజామోదం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రజాపాలనకు ప్రజామొదం #అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పట్టం కట్టారు #సన్న బియ్యం పంపిణీతో సంచలన విజయాలు నమోదు #తెల్ల రేషన్ కార్డుల మంజూరుతో పేదల కళ్ళలో వెలుగులు పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు…

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్–సిపిఐ పొత్తు : ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ - సిపిఐ కలిసి వెళ్తున్నామని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆదివారం భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా…

గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ బ్రాండ్ రాష్ట్రంలో మూడు ఎకనమిక్ జోన్లు కోటి కుటుంబాలకు సన్న బియ్యం సన్న వడ్లకు బోనస్.. ధాన్యం కొనుగోళ్లలో రికార్డు 62 వేల మందికి ఉద్యోగాలు గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముద్ర, తెలంగాణ బ్యూరో :…