ఎయిడ్స్ పై అవగాహనతో వ్యాధి నిర్మూలన.
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
ఎయిడ్స్ వ్యాధి సంక్రమించకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా…