Take a fresh look at your lifestyle.
Browsing Tag

public health services

రాష్ట్రంలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్‌ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లా: మంత్రి దామోదర్ రాజ…

ముద్ర సంగారెడ్డి,మార్చి: రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను అమలు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.ఈ కార్యక్రమాన్ని పైలెట్…

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి -సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : జిల్లాలో గర్భస్థ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగాలని, రోగులకు ఓపికగా మెరుగైన వైద్యం అందిస్తూ వారికి భరోసా ఇవ్వాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. చేర్యాల పట్టణంలోని సామాజిక…

వలిగొండ పి హెచ్ సిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.మనోహర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.మనోహర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అన్ని రిజిస్టర్లను పరిశీలించి, ఓపి–ఐపి నమోదులను…

తాండూర్ జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ లు ఆకస్మిక తనకి చేశారు. ఆస్పత్రిలో చిన్నారులకు, గర్భిణీ బాలింతలకు…

కేశపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకటరమణ

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు పిఓ డిటిటి డాక్టర్ ఉమాశ్రీ గారితో కలిసి కేశపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. ఈ సందర్శనలో హాజరు రిజిస్టర్,అవుట్ పేషెంట్ రిజిస్టరు,ఎన్ సి డి రిజిస్టర్, ఫార్మసీ స్టోర్స్ ,పిల్లల…

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు అంబులెన్స్ డ్రైవర్ పై వేటు

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి: జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలిస్తున్న డీసీహెచ్ఎస్. డీసీహెచ్ఎస్ డాక్టర్ షరీఫ్ మంగళవారం జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తనిఖీ చేశారు సోమవారం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట ప్రభుత్వ…

సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

  -ప్రతి గర్భిణీకి టీఫా తప్పనిసరి -మాతా శిశు కేంద్రంలో మరిన్ని పడకలు   సాధారణ ప్రసవాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరి అయితేనే సిజేరియన్ చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్య బృందానికి సూచించారు. కరీంనగర్ మాత శిశు సంరక్షణ…