Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public safety

అరైవ్ అలైవ్ లో భాగంగా జిల్లావ్యాప్తంగా లేన్ డిసిప్లిన్ డ్రైవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణ రక్షణ లక్ష్యంగా ప్రారంభమైన అరైవ్ అలైవ్ కార్యక్రమం రెండో రోజు జిల్లావ్యాప్తంగా కొనసాగింది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో లేన్ డిసిప్లిన్ డ్రైవ్ డే…

ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు : మునిసిపల్ చైర్మన్ శ్రీవాణి రవి కుమార్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మునిసిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ హెచ్చరించారు. సోమవారం భువనగిరి పట్టణంలోని హుస్సేనాబాద్ శివారులో సర్వే నెంబర్…

రోడ్డు పక్కన చెడిపోయిన వాహనాల తొలగింపు

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: మల్కాజ్గిరి నగర పాలకసంస్థ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ లో రోడ్డుపక్కన పాడై వదిలేసిన వాహనాలను తొలగించే కార్యక్రమం అధికారులు మొదలుపెట్టారు. మల్కాజ్గిరి నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు బోడుప్పల్ సర్కిల్ "100…

కాళేశ్వరంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

ముద్ర, మహదేవపూర్ : రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన సమగ్ర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హైదరాబాద్ నుండి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష…

అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి..మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలి.. బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యే వరకు జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలి.. శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంత్రి అడ్లూరి…

రోడ్డు ప్రమాదాలను నివారణకై ప్రత్యేక చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించి ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో…

జోగిపేట బస్టాండ్ లో బారీ చోరీ

12 తులాలు బంగారం చోరి..సుమారు రూ.18 లక్షలు సంగారెడ్డి, ముద్ర ప్రతినిది: జోగిపేట బస్టాండ్లో గురువారం భారీ చోరి జరిగింది. వివరాల్లోకి వెళితే అల్లాదుర్గంకు చెందిన చెగురి లక్ష్మిదేవి హైద్రాబాద్లో జరిగే మనవడి వివాహానికి వెళ్లేందుకు…

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు అన్ని వసతులు కల్పించాలి : అదనపు కలెక్టర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్నందున జిల్లాలోని మసీదులు, వద్ద అన్ని మౌలిక వసతులు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మినీ మీటింగ్ హాలులో రంజాన్ మాసం…

క‌బ్జాల‌కు తోడైన ఫైర్ ఫిర్యాదులు హైడ్రా ప్ర‌జావాణికి 59 విన‌తులు

  హైద‌ర‌బాద్‌, ఫిబ్ర‌వ‌రి 16: చెరువులు, నాలాలు, ర‌హ‌దారులు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల క‌బ్జాల‌పై హైడ్రా ప్ర‌జావాణికి ప్ర‌తి సోమ‌వారం వ‌చ్చే ఫిర్యాదుల‌కు అగ్ని ప్ర‌మాదాల‌కు సంబంధించిన‌వి కూడా…

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలి – డిజిపి బి. శివధర్ రెడ్డి.

అజ్ఞాతంలో ఉన్న సీపీఐ (మావోయిస్టు) పార్టీ నాయకులు, కేడర్ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి శివధర్ రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన…