కొత్త రైతులకూ రైతు భరోసా అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం ఈ నెల 25 వరకు అవకాశం వ్యవసాయ శాఖకు డిజిటల్…
ముద్ర. తెలంగాణ బ్యూరో:
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులను మూడు విడతల్లో జమ చేయనుంది. మొదటి విడతగా సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు గాను…