Take a fresh look at your lifestyle.
Browsing Tag

Rythu Bharosa

కొత్త రైతులకూ రైతు భరోసా అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం ఈ నెల 25 వరకు అవకాశం వ్యవసాయ శాఖకు డిజిటల్…

ముద్ర. తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులను మూడు విడతల్లో జమ చేయనుంది. మొదటి విడతగా సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు గాను…

హామీల అమలులో ప్రభుత్వం విఫలం.. తాసిల్దార్ కార్యాలయం ముందు బిజెపి నిరసన

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోసం అమలుకు నోచుకోలేని పథకాలు ఇస్తామని చెప్పి నెరవేర్చడంలో విఫలం చెందిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు…

పేదలకు ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే. -ఎమ్మెల్యే మందుల సామేల్.

-మోత్కూర్ ముద్ర న్యూస్ : ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనిని ఆనాడు ఇందిరమ్మ వైయస్ రాజశేఖర్ రెడ్డిలో నేడు సీఎం రేవంత్ రెడ్డి హయంలోని నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం జరిగిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్…

రైతు భరోసా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం – బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ…

రైతు భరోసా ఇవ్వాలంటూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా ముద్ర..... తుంగతుర్తి..... యాసంగి సీజన్ మొదలై రైతులు సాగుకు సిద్ధమైన ఇప్పటివరకు అన్నదాతలకు రైతు భరోసా నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయనందుకు నిరసనగా గురువారం మండల కేంద్రంలో…

గోదావరి జలాలను రంగారెడ్డి తీసుకువచ్చి సష్యాశ్యామలం చేస్తాం-రాష్ట ముఖ్య మంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి

గోదావరి జలాలను రంగారెడ్డి తీసుకువచ్చి సష్యాశ్యామలం చేస్తాం -వికారాబాద్ జిల్లాను అంతర్జాతీయ టూరిజం చేస్తాం -జిల్లాలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తాం -రీజినల్ రింగు రోడ్డు, కృష్ణా రైల్వే లైను పూర్తి చేస్తాం -కాంగ్రెస్ పార్టీ…

ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటం

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో భారీగా కోతలు కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాలి సనాతన ధర్మం మీద దాడులను సహించబోం బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్ ముద్ర, మహబూబ్ నగర్ : దేశం, రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్…