Take a fresh look at your lifestyle.
Browsing Tag

Rythu Bharosa

ప్రజా పాలనతో నాగర్‌కర్నూల్ రాష్ట్రానికే ఆదర్శం కావాలి

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: అధికారుల–ప్రజాప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి వేగవంతం : మంత్రి జూపల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజా పాలనలో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా అధికారులు,…

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

............................................ ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్,జిల్లా ప్రతినిధి: ............................................. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్ని శాఖల…

రైతుకు భరోసా ఇవ్వని కాంగ్రెస్ – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ............................................... కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని బీ ఆర్ తీసుకొని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శుక్రవారం మహబూబ్…

రైతుకు ఎటువంటి ఇబ్బంది కలుగనియ్యం- బొమ్మకల్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సుడా చైర్మన్…

ముద్ర ప్రతినిధి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతును అన్నివిధాలా ఆదుకుంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన…

ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు భరోసా విడుదల.. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి.…

పెగడపల్లి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్న రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈనెల 20వ తేదీన రైతు భరోసా నిధులు విడుదల…

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల సభ ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గురువారం “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సభకు మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర ముఖ్య అతిథిగా…

తుంగతుర్తి లో బి ఆర్ ఎస్ శ్రేణుల నిరసన.. రాస్తారోకో.

ఎస్ ఆర్ ఎస్ పి నీళ్లు ఏప్రిల్ నెలాఖరు వరకు ఇవ్వాలి.. యాసంగి రైతు భరోసా ఒకేసారి ఇవ్వాలి రైతు బీమా అమలు చేయాలి ముద్ర ,తుంగతుర్తి... తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగం పంటలు కాపాడేవిధంగా ఏప్రిల్ నెల చివరిదాకా ఎస్సారెస్పీ కాలువల…

ఈ నెలలోనే రైతు భరోసా రెండో విడుత నిధుల సర్దుబాటుకు సీఎం ఆదేశం

రూ. 2,650 కోట్లకు గ్రీన్ సిగ్నల్ కొత్తగా అప్లై చేసిన వారికి కూడా విడుదల ముద్ర, తెలంగాణ బ్యూరో : రైతు భరోసా రెండో విడత నిధుల జమ పైన స్పష్టత ఇచ్చింది. మూడు విడతల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందులో భాగంగా తొలి…

సేంద్రియ సాగుకు రైతులు ముందుకు రావాలి సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

 ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : కొండపాక మండలం దుద్దెడ గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ కే.హైమావతి పాల్గొన్నారు. ముందుగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభను ఉద్దేశించి రాష్ట్ర…

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:మంత్రి దామోదర్ రాజనర్సింహ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని , పేదల అభ్యున్నతే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ప్రజా…