రంజాన్ తోఫా పంపిణీ చేసిన కౌన్సిలర్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలోని 20వ వార్డు కౌన్సిలర్
హేమలత జగన్మోహన్ సొంత నిధులతో రంజాన్ పండుగ పురస్కరించుకొని, దివంగత నేత కాంగ్రెస్ పార్టీ నాయకులు హస్మతుల్లా షా జ్ఞాపకార్థం ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు.…