Take a fresh look at your lifestyle.
Browsing Tag

Temple Development

కాళేశ్వరంలో 200 కోట్ల ఆలయ పునరుద్ధరణ పనులకు సీఎం శంకుస్థాపన

మహాదేవపూర్, ముద్ర: సరస్వతీ, గోదావరి పుష్కరాలు నిర్వహించనున్న తరుణంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి, గర్భాలయ పునరుద్ధరణ కోసం కొరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 200 కోట్ల పనులకు…

వట్టెం దేవస్థానంలో అన్నసత్రానికి అదనపు వసతి నిర్మాణానికి శంకుస్థాపన

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో నిత్య అన్నదాన సత్రానికి అదనపు వసతి నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ నిర్మాణ పనులకు దాతలుగా చిలుక సురేందర్ రెడ్డి–పావని…

కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాగితాలకు పరిమితమైన…

పూర్తిస్థాయి వసతులతో లక్ష్మీనరసింహస్వామి సదన్ అందుబాటులోకి.. ధర్మపురి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాగితాలకు…

చెన్నకేశవ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

ముద్ర కాప్రా కాప్రా డివిజన్ పరిధిలోని చెన్న కేశవ స్వామి దేవాలయం లో బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమా లు చేశారు. ఈ సందర్భగా ఆయన…

శ్రీ మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట

ముద్ర కాప్రా ఉప్పల్ లక్ష్మి నారాయణ కాలనీ లో శ్రీ మల్లెల మైసమ్మ ఆలయ పునఃనిర్మాణం , విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు…

గోవింద క్షేత్రంలో భక్తుల సేవా స్పూర్తి – ఆలయ అభివృద్ధికి 7 మంది ట్రస్ట్ సభ్యుల చేరిక

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్‌లో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం (గోవింద క్షేత్రం)లో కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల కోరికలను తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తుల విశేష ఆదరణ లభిస్తోంది. ఈ…

బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ ,……. రూపు మారనున్న బాసర దేవాలయం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత దేశంలోనే సరస్వతి అమ్మవారి రెండో దేవాలయంగా పేరున్న బాసర ఆలయం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. రూ.225 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇపుడు 20 వేల చదరపు…

బాసర లో సిఎం మనవనికి అక్షరాభ్యాసం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు సి ఎం రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా బాసరకు చేరుకున్న సీఎం దంపతులు, కూతురు, అల్లుడు, మనవడికి ఆలయ అధికారులు…

బాసర అభివృద్ధి పనులు శాస్త్ర సమ్మతంగా ఉండాలి: సీఎం రేవంత్

బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ ను సి ఎం కు వివరించిన అధికారులు పలు సూచనలు చేసిన సీఎం ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం అభివృద్ధి శాస్త్ర సమ్మతంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

ఆలయాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటాం- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన ఈ నెల 6న జరగనున్న సందర్భంగా కలెక్టర్ అభిలాష…