Take a fresh look at your lifestyle.
Browsing Tag

tpcc

టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా కవ్వంపల్లి సత్యనారాయణ పదవి స్వీకారం మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు

ముద్ర ప్రతినిధి:టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పదవి స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్…

ప్రజాపాలనకు నిదర్శనం కాంగ్రెస్ పాలన..

ముద్ర, శేరిలింగంపల్లి: ‘ప్రజల కష్టాల్లో ప్రభుత్వం తోడుంటుంది’ అనే భావనకు ప్రతీకగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వాలిదాసు జగదీశ్వర్ గౌడ్ అన్నారు.…

​ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: బండి రమేష్

​కేపీహెచ్‌బీ బతుకమ్మ కుంట వద్ద పార్కింగ్, టాయిలెట్ సమస్యల పరిష్కారానికి హామీ ముద్ర ​కూకట్‌పల్లి: ప్రజా సమస్యల పరిష్కారంలో మన ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి…

ఏఐసీసీకి టీపీసీసీ ప్రొగ్రెస్ రిపోర్ట్…

రెండున్నరేళ్ల ప్రగతిపై అధిష్టానానికి నివేదిక అగ్రనేతలకు మహిళలు, రైతులు, యువత సాధికారత వివరాలు తెలంగాణ రైజింగ్ విజన్, దాని వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌పై చర్చ అధిష్టానానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ రాష్ట్ర నేతలకు హైకమాండ్…

​మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా పాలన:కూకట్‌పల్లి ఇంచార్జి బండి రమేష్ ​మూసాపేటలో 250 మంది మహిళలకు…

​ ​మూసాపేటలో 250 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 17:   పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన ప్రజా పాలనను…

“TPCC ఉపాధ్యక్షుడు బండి రమేష్–లకుమా దేవి దంపతుల ఆధ్వర్యంలో వైభవంగా మహారుద్ర చండీయాగం”

వైభవంగా మహారుద్ర చండీయాగం ​వివాహ వార్షికోత్సవం సందర్భంగా TPCC ఉపాధ్యక్షుడు బండి రమేష్ - లకుమా దేవి దంపతుల ఆధ్వర్యంలో హోమం ​హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి , ఫిబ్రవరి 9: శ్రీ హేమదుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం సోమవారం ఆధ్యాత్మిక శోభతో…

టీపీసీసీ మీడియా, పార్టీ వ్యవహారాల కమిటీల ప్రకటన

ముద్ర, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా టీపీసీసీ మీడియా కమిటీని నియమించింది. ఈ మేరకు పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆమోద ముద్రతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కమిటీ జాబితాను శనివారం విడుదల చేశారు. కమిటీ చైర్మన్…

సరైన సమయంలో బీసీ సీఎం అవుతారు -టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

భవిష్యత్తులో బీసీలకు చాలా అవకాశాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ నాయకుడు సీఎం అయ్యే సమయంలో కచ్చితంగా అవుతారని చెప్పారు. భవిష్యత్తులో బీసీలకు చాలా…