Take a fresh look at your lifestyle.

రాష్ట్ర గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలసిన వరంగల్ సీపీ

ముద్ర ప్రతినిధి, హనుమకొండ: హనుమకొండ కాకతీయ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించే స్నాతకోత్స కార్యక్రమం లో పాల్గొనేందుకు సోమవారం కాజీపేట నిట్ కళాశాల అతిధి గృహానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసింగ్ పనితీరును గవర్నర్ సీపీని అడిగి తెలుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.