Take a fresh look at your lifestyle.

తీవ్ర విషాదం… ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవసమాధి..?

టన్నెల్ లో 3 మీటర్ల లోతు బురదలో మృతదేహాలు ఆధునిక పరికరాలు, రాడార్ల సాయంతో మృతదేహాల గుర్తింపు మృతుల్లో ఇద్దరు ఇంజినీర్లు, ఆరుగురు కార్మికులు   ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలతో బయటపడతారని అందరూ…

ఏపీ బడ్జెట్ హైలైట్స్

వ్యవసాయానికి రూ. 48 వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకు రూ. 6,705 కోట్లు బీసీ సంక్షేమానికి రూ. 47,456 కోట్లు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. రూ. 3.22 లక్షల…

మీ గొంతుకై ఉన్నా.. భవిష్యత్​లోనూ ఉంటా..!

సిట్టింగ్​ టీచర్స్​ ఎమ్మెల్సీ, అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి హామీ 2019లో అవకాశం ఇస్తే మండలిలో, బయట మీ సమస్యలపై గళమెత్తా! మొదటి పీఆర్సీ కోసం ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష చేశా! పదోన్నతులపై ఢిల్లీకి వెళ్లి ఎన్​ సీటీఈ…

హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఫ్రెండ్స్ ప్యానెల్ విజయం

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: జవహర్ లాల్ నెహ్రూ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో టీయూడబ్ల్యూజే - ఐజేయూ బలపరిచిన ఫ్రెండ్స్ ప్యానల్ ఘనవిజయం సాధించింది. వంశీ శ్రీనివాస్, నేమాని భాస్కర్ డైరెక్టర్లుగా…

శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 8 మంది గల్లంతు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి  హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న మంత్రులు, అధికారులు అచ్చంపేట ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎస్ ఎల్ బి సి సొరంగం లోపల 14 కిలోమీటర్ల పైకప్పు కూలి ప్రమాదం…

పన్నెండు నెలల్లోనే ఎంతో అభివృద్ధి చేశాం

 అధికారంలోకి రాగానే 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం ఏడాదికి 5 లక్షల ఇండ్లు ఇస్తున్నాం రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం నారాయణపేట ప్రజా పాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా ముద్ర ప్రతినిధి: కేవలం…

జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన రేవంత్

ముద్ర ప్రతినిధి, నారాయణపేట: మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా మహిళా సంఘాల సభ్యులకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. నారాయణపేట జిల్లాలోని సింగారం క్రాస్…

81 పందెం కోళ్లకు రూ.16.60 లక్షలు

తోలకట్ట ఫాం హౌస్లో పట్టుబడ్డ కోళ్లకు కోర్టులో వేలంపాట వచ్చిన డబ్బులు ప్రభుత్వ అకౌంట్లో డిపాజిట్ (ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలకట్టలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫాం…

ఈ అభివృద్ధి అంతా కేంద్రం పుణ్యమే: ఈటల 

ముద్ర న్యూస్ బ్యూరో కోదాడ: కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడే విధానం చూస్తే జాలి వేస్తున్నదని బిజెపి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారంనాడు ఆయన కోదాడలో మేధావుల…

అందరి ప్రశంసలు పొందుతున్న జిల్లా కలెక్టర్

ప్రభుత్వ పాఠశాల, హాస్టళ్ల విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రత్యేక దృష్టి హాస్టల్లో నిద్ర కార్యక్రమానికి మంచి స్పందన విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్న వైనం ఆకస్మిక తనిఖీలతో అధికారులు, ఉద్యోగులకు సూచనలు ప్రభుత్వ వ్యవస్థపై…