Take a fresh look at your lifestyle.

జర్నలిస్టు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: టియూడబ్ల్యూజే సూర్యాపేట జిల్లా…

హుజూర్ నగర్ : జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు కోరారు. సోమవారం పట్టణంలో యూనియన్ కార్యాలయంలో టి యు డబ్ల్యుజె, ఐజేయు యూనియన్ సమావేశం…

మహిళా శిశు సంక్షేమానికి మరిన్ని విధులు కేటాయించండి

కేంద్రమంత్రి అన్నపూర్ణ దేవితో మంత్రి సీతక్క, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం భేటీ ముద్ర న్యూస్ బ్యూరో న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అమలు చేస్తున్న స్కీమ్ లకు కేంద్రం…

అరవింద్ కేజ్రీవాల్‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు షాక్

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మరో ఐదు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కేజ్రీవాల్, పార్టీపై విశ్వాసం కోల్పోయామని ఎమ్మెల్యేల రాజీనామా ఈసారి ఎన్నికల్లో పోటీకి అవకాశం రాని ఏడుగురు ఎమ్మెల్యేలు…

మోడీ నాయకత్వంలోనే ఆర్థిక వికాసం

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఈటల రాజేందర్ న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఘొండా అసెంబ్లీ నియోజకవర్గంలో అనురాగ్ సింగ్ టాగోర్ తో కలిసి బీజేపీ అభ్యర్థి అజయ్ తరపున ఎన్నికల ప్రచారంలో…

నిబద్ధతతో ప్రజల్లో చెరగని ముద్ర 

యాదగిరిగుట్ట, ముద్ర: ముద్ర దినపత్రిక నిబద్ధతతో అనతి కాలంలోనే ప్రజల్లో చెరగని ముద్ర వేసిందని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం అభిప్రాయబడింది. బుధవారం ఉదయం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని…

తనదైన శైలిలో ముందుకు దుసుకెళ్తున్న ముద్ర పత్రిక: కలెక్టర్ హనుమంతరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి: వార్తల సేకరణలో ముద్ర దినపత్రిక తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి ముద్ర దినపత్రిక…

శ్రీరామానుజ సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో 45 వ మెడికల్ క్యాంపు

జనవరి నెలను జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంగా పాటిస్తున్న సందర్భంగా రేపు మంగళవారం (28వ తేదీన) బండ్లగూడలోని ఆర్ టి ఒ ఆఫీస్ ప్రాంగణంలో శ్రీరామానుజ సేవాట్రస్ట్, కిమ్స్, జనహిత ఆధ్వర్యంలో వివిధ స్పెషాలిటీలు, ఉచిత వైద్య పరీక్షలతో కూడిన మెడికల్…

జర్నలిస్టు వ్యతిరేక విధానాలపై పోరాడాలి: ఐజేయూ అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి పిలుపు!

విజయవాడ , జనవరి 8: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జర్నలిస్టు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి పోరాడాలని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు , తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి పిలుపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్…

నేతాజీ నగర్ లో సుభాష్ కు ఘనంగా నివాళి

ముద్ర, హైదరాబాద్: మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా కాలనీవాసులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. నేతాజీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అసోసియేషన్…

ఫిబ్రవరి మొదటివారంలో హైదరాబాద్ లో జాతీయ మహిళా సదస్సు

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది ఐజేయు అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ : బషీర్ బాగ్ లోని దేశోద్దారక భవన్ లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం…