Take a fresh look at your lifestyle.
Browsing Category

AP

పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం – ప్రధాని సూచనలు పాటిద్దాం

యుద్ధ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలి స్వదేశీ పర్యాటకం - వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణపై రెండ్రోజుల్లో విధాన ప్రకటన ఆటోపైలట్ మోడ్‌లో పరిశ్రమలకు అనుమతులు వైద్య రంగంలో అద్భుత…

భారత్‌ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఏపీ అభివృద్ధి – సీఎం చంద్రబాబు

ముద్ర ప్రతినిధి,అమరావతి: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా సంస్థలు, ప్రభుత్వం, పారిశ్రామిక రంగం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీఐఐఐ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ..…

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు : చంద్రబాబు

రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల ఉద్యోగాలకు అవకాశం సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ సిద్ధం చేయండి గనుల శాఖ సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం 2025-26లో లక్ష్యాన్ని మించిన మైనింగ్ రెవెన్యూ 2026-27లో రూ.4,650…

 విశాఖలో గూగుల్ ఏఐ హబ్‌తో కొత్త యుగానికి శ్రీకారం : చంద్రబాబు

గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపనతో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మలుపు…

ఇకనుంచి విశాఖపట్నం ఏఐ డేటా హబ్

గత విధ్వంస పాలనలో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి గూగుల్ ని అడ్డుకునేందుకు వైసీపీ ఎంపీతో కేసులు వేయించారు మాది గూగుల్... వారిది గొడ్డలి... బోత్ ఆర్ నాట్ సేమ్ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్…

విద్యుత్ శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

విద్యుత్ కొనుగోలు ఛార్జీలను యూనిట్‌కు రూ.4.60కు తగ్గించేలా ప్రణాళికలు రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పాదన పెంచడమే లక్ష్యం ఇంధన రంగంలో పరిశోధనకు ప్రత్యేక ఎనర్జీ యూనివర్శిటీ ఈవీ వాహనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన పీఎం సూర్య ఘర్, కుసుమ్ పథకాల…

కేడర్ బలోపేతమే లక్ష్యం క్లస్టర్ ఇన్‌చార్జ్‌లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల శిక్షణా తరగతులకు హాజరై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో…

ఏపీకి 9889 కోట్లతో రైల్వే శాఖ భారీ ప్రాజెక్టు.. గోదావరి నదిపై మరో వంతెన..కేంద్ర కేబినెట్ ఆమోదం

ముద్ర ,ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర రైల్వేశాఖ ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అత్యంత రద్దీగా ఉండే చెన్నై - హౌరా ప్రధాన మార్గంలో భాగంగా, నిడదవోలు నుంచి దువ్వాడ వరకు మూడు,…

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స

ముద్ర; ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా…

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

రిజర్వేషన్ బిల్లు అడ్డుకుని జాతికి ద్రోహం చేశారు మహిళల్ని ఓటు అడిగే పార్టీలు వారి సాధికారతను ఎలా అడ్డుకుంటాయి నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నిరసన ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ముద్ర న్యూస్ , నిడదవోలు : మహిళా…