Take a fresh look at your lifestyle.
Browsing Category

AP

వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్ పొడిగింపుపై జర్నలిస్టు సంఘాల హర్షం!

అమరావతి, ఏప్రిల్ 10: వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్ ను ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) సహా వివిధ…

దీపం లబ్దిదారుల్లో పీఎన్జీ వినియోగంపై అవగాహన పెంచాలి: సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి: అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఏర్పడుతున్న ఇబ్బందులను ఎదుర్కొనేందుకు పిప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు, ఆయిల్ కంపెనీలకు…

సూరేపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు

ముద్ర ప్రతినిధి:సూరేపల్లిలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆయన స్పష్టం…

బాలల భద్రత, హక్కుల పరిరక్షణకు సమిష్టి బాధ్యత

అమరావతి : రాష్ట్రంలో బాలల భద్రత, హక్కుల పరిరక్షణ సమాజంలోని ప్రతి ఒక్కరి ప్రధాన బాధ్యత అని బాలల పై జరుగుతున్న లింగ ఆధారిత హింస ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారుతున్న నేపథ్యంలో, దీనిని అరికట్టేందుకు సమాజంలో విస్తృత స్థాయిలో…

సచివాలయంలో రహదారులు & భవనాలు, రవాణాశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

అమరావతి: రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో రహదారులు & భవనాలు, రవాణాశాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో…

అవేర్ 2.0 మొబైల్ యాప్ లాంఛ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

పాఠ్యాంశాలు నవీకరణ కాలేజీ విద్య రీ-ఓరియెంటేషన్ ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ వేగవంతం కావాలి విద్యుత్ తీగల వల్ల ప్రమాదాలు జరగకూడదు -ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, ఏప్రిల్ 7:…

అమరావతి ఏకైక రాజధానిగా కేంద్ర గెజిట్: చారిత్రాత్మక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలకమైన పరిణామంలో, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కేంద్ర గెజిట్ విడుదల చేయడంతో పాటు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం ఇవ్వడంతో ఈ నిర్ణయం చట్టబద్ధత పొందింది. ఈ…

బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉండండి సీఎం ను కోరిన ఎమ్మెల్యే

 బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉండాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం బోథ్ నియోజకవర్గం లోని పిప్పిరి లో జరిగిన బహిరంగ సభలో సీఎం దృష్టికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పలు…

యాడికి సభలో సీఎం చంద్రబాబు: అమరావతే ఏకైక రాజధాని, రాష్ట్రాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు

  ముద్ర, అనంతపురం ప్రతినిధి: రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధానిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా యాడికి నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, గత పాలకులు రాష్ట్రానికి స్పష్టమైన దిశ లేకుండా…

యాడికి సభలో సీఎం చంద్రబాబు నాయుడు: భూగర్భ జలాల పెరుగుదలతో నీటి ఎద్దడి నివారణ సాధ్యం

ముద్ర, అనంతపురం ప్రతినిధి: రాష్ట్రంలో నీటి నిర్వహణలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల భూగర్భ జలాల స్థాయి గణనీయంగా మెరుగుపడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లా యాడికి నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాది…