Take a fresh look at your lifestyle.
Browsing Category

AP

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్‌

ముద్ర, తిరుమల : తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయం మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రతాప్ శుక్లా, ఆయన…

దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు పునఃపరిశీలన చేయాలి: సిపిఐ నేత నారాయణ

చిత్తూరు/నగరి, ముద్ర:దళిత క్రైస్తవులకు ఎస్సీ హక్కులు మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ కల్పించలేమని వచ్చిన న్యాయ తీర్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని సిపిఐ జాతీయ…

నెల్లూరు జిల్లా వింజమూరు సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం – సంక్షేమం, అభివృద్ధిపై కీలక ప్రకటనలు

నెల్లూరు జిల్లా వింజమూరులో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu పాల్గొని ప్రజావేదిక సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు,…

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం – ప్రధాని మోదీకి మంత్రి నారాయణ ధన్యవాదాలు

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి P. Narayana ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టపరమైన బలం చేకూర్చే కీలక అడుగుగా ఆయన…

క్వాంటం వ్యాలీగా అమరావతి.. భవిష్యత్ టెక్నాలజీ హబ్‌గా రూపాంతరం: సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. క్వాంటం హార్డ్‌వేర్ ఉత్పత్తి ఎకోసిస్టంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ…

ఐజేయూ అధ్యక్షుడిగా బల్విందర్ జమ్మూ.. ఏకగ్రీవంగా ఐజేయూ కార్యవర్గ ఎన్నికలు!

సెక్రటరీ జనరల్ గా డి.సోమసుందర్ ఐజేయూ ఉపాధ్యక్షుడుగా వై నరేందర్ రెడ్డి కార్యవర్గ సభ్యులుగా కే సత్యనారాయణ, నగునూరి శేఖర్   ముద్ర , విజయవాడ : ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ ముగింపు సందర్భంగా నూతన కార్యవర్గం…

అమరావతికి శాశ్వత రాజధాని హోదా: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చారిత్రాత్మక తీర్మానం

ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో చారిత్రాత్మక తీర్మానం ప్రవేశపెట్టారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ తీర్మానాన్ని…

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు – ప్రజలకు ఊరట: పవన్ కళ్యాణ్

దేశ ప్రజలకు ఊరటనిచ్చేలా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ నిర్ణయం కష్టకాలంలో ప్రజలపై పడుతున్న ఇంధన భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.…

రామభక్తులపై దాడి ఘటనపై బీజేపీ ఆగ్రహం – కఠిన చర్యలు తీసుకోవాలని పివిఎన్ మాధవ్ డిమాండ్

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ రామభక్తులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. శ్రీరామనవరాత్రి ఉత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి: హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో…

తిరుమలలో భక్తులకు శుభవార్త: సెల్‌కాన్‌ గ్రూప్‌ ‘సింహ నిలయం’ అతిథి గృహం ప్రారంభం

తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. కొండపై వసతి సౌకర్యాలను విస్తరించే దిశగా మరో కొత్త అతిథి గృహాన్ని ప్రారంభించింది. సెల్‌కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన ‘సింహ నిలయం’…