Take a fresh look at your lifestyle.
Browsing Category

AP

ఏపీ బడ్జెట్ లో కీలక కేటాయింపులు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ కు అనుగుణంగా రూపొందించిన ఈ బడ్జెట్ లో సంక్షేమం, మౌలిక సదుపాయాలు. పరిశ్రమలు, వృద్ధికి…

విధ్వంసం నుంచి పునర్నిర్మాణం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధీమా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కీలక ప్రసంగం చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న విధ్వంసాన్ని గుర్తు చేస్తూనే, కూటమి ప్రభుత్వం…

మొక్కు నెరవేర్చిన బండ్ల గణేష్.. 535 కి.మీ పాదయాత్ర తర్వాత సీఎం చంద్రబాబుతో భేటీ

చంద్రబాబు కోసం పాదయాత్ర..   ముద్ర, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ గురువారం అమరావతిలోని అసెంబ్లీ ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తిరుమలకు చేపట్టిన తన పాదయాత్ర పూర్తి…

తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడడం మన అందరి బాధ్యత- మంత్రి నాదెండ్ల మనోహర్

లడ్డూల్లో నెయ్యి పేరుతో కెమికల్స్ వినియోగం – ‘క్లీన్ షీట్’ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం  తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో జరిగిన కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు వాస్తవాలను ప్రజలకు…

తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జల వివాదాలపై కేంద్ర కమిటీ సమావేశం

తొలిభేటీ ఓకే.. నీటి హక్కు వాదనను బలంగా వినిపించిన రాష్ట్ర ఇరిగేషన్ సెక్రటరీ కమిటీ ముందుకు 12అంశాలు న్యూఢిల్లీలో రెండుగంటల పాటు చర్చలు రెండో భేటీపై ఉత్కంఠ హాజరైన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, ఎన్ డబ్ల్యూడీఏ ఛైర్మన్లు. ఉన్నతాధికారులు…

ఆగస్త్య విద్యాచల్ అకాడెమీలో శిక్షణ, అకామిడేషన్ కేంద్రాలకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

కుప్పం గుడిపల్లి మండలంలో ఆగస్త్య విద్యాచల్ అకాడెమీ ప్రాంగణంలోని టీచర్ల ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రూ. 3 కోట్ల వ్యయంతో 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీచర్ల ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు. ఏడాదికి 5 వేల మంది…

టీడీపీ సమావేశంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు నిర్దేశం

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం కేంద్ర నిధులతో నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి ఏపీ అభివృద్ధికి నల్లమల సాగర్, పూర్వోదయ ముఖ్యం బడ్జెట్ సెషన్‌లోనే అమరావతి రాజధానిగా రాజముద్ర జిల్లాల కలెక్టర్ల సదస్సుకూ ఎంపీల…

పిల్లి వైసిపి పార్టీకి గుడ్ బై చెబుతారా?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ మారే ఆలోచనతో ఉన్నారా? టిడిపిలో చేరుతారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారా? అందుకే సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారా? త్వరలో ఆయన ఎందుకు చంద్రబాబును…

lord venkateswara : తిరుమలేషుడు.. ఆ పేరు ఎలా వచ్చింది? ఏంటా కథ?

lord venkateswara : తిరుమలేషుడు భారతదేశపు ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత మహత్తరమైన దైవమూర్తి. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచల పర్వతాలపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కోట్లాది భక్తుల హృదయాల్లో నివసిస్తున్న కలియుగ దైవం. ఆయన దర్శనం కోసం భక్తులు చేసే…

నిమిషాంబ నవరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించిన ధర్మకర్తల మండలి ముద్ర ప్రతినిధి, బోడుప్పల్:  బోడుప్పల్ నగర పాలకసంస్థ పరిధిలోని పెంటారెడ్డి కాలనీలో కొలువైవున్న శ్రీ నిమిషాంబిక మాత దసరా నవరాత్రి ఉత్సవాలకు ఆలయ ధర్మకర్తల మండలి, రాష్ట్ర నకాష్ సంఘం…