Take a fresh look at your lifestyle.
Browsing Category

AP

ఐ.జే.యూ.ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయండి!

డి.సోమసుందర్ పిలుపు! ముద్ర, పాలకొల్లు : విజయవాడలో త్వరలో జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఐజేయూ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ పిలుపు ఇచ్చారు. ఎపియుడబ్ల్యుజే పశ్చిమగోదావరి జిల్లా…

తిరుమలలో ఆధునిక భారీ వంటశాల.. రిలయన్స్ నుంచి రూ.120 కోట్ల విరాళం

తిరుమల వచ్చే శ్రీవారి భక్తులకు నాణ్యమైన, రుచికరమైన వంటకాలను అందించే లక్ష్యంతో భారీ వంటశాల నిర్మాణానికి టీటీడీ చర్యలు చేపట్టింది. రిలయన్స్ సంస్థ సహకారంతో రూ. 120 కోట్ల వ్యయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధునాతన…

చంద్రబాబు గారు చెపితే సంగం డెయిరీకి టెండర్ ఇవ్వలేదు, స్వామి అవకాశం ఇచ్చారు _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం…

•కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ పడ్డ బందరు బియ్యం దొంగ నీతులు చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం •బందరు ఊసరవెల్లి చెప్పగానే నేను రాత్రికి రాత్రి వైష్ణవి డెయిరీ గేట్లకు రంగులు వేసాననడం హాస్యమే •వెబ్‌సైట్లు డౌన్ చేయటం, మార్పింగ్ చేయటం వైసిపి…

అలిపిరిలో కవిత ప్రకటన – త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు

‘ఆంధ్ర’ నేతల పెత్తనాన్నే ద్వేషించాం ఆంధ్ర ప్రజలంటే మాకు ద్వేషం లేదు విడిపోయిన రాష్ట్రాలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలి తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కోసం జనం ఎదురుచూస్తున్నారు బీఆర్ఎస్, బీజేపీ లు ప్రతిపక్షాలుగా వైఫల్యం చెందాయి…

రూ. 5,456 కోట్ల బడ్జెట్‌తో టీటీడీ: శ్రీవారి ముడుపు పత్రం, వకుళామాత ఆలయం, ఆధునిక వంటశాలలు &…

రూ. 5,456 కోట్లతో టీటీడీ బడ్జెట్ శ్రీవారి ముడుపు పత్రం పథకం అమలు వకుళామాత ఆలయంలో గోవింద అక్షరమాల తిరుపతిలో కమాండ్ కంట్రోల్ మరో అన్న ప్రసాద భవనం.. ఆధునిక వంటశాలలు టీటీటీ పాలకమండలి నిర్ణయం ముద్ర, ఏపీ : తిరుపతిలోని వకుళమాత ఆలయంలో…

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

తిరుమల : శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ఎం.ర‌విచంద్ర‌తో కలిసి ఆవిష్క‌రించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా…

మార్చి 9 నుండి ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ

* ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు * నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో ఎంపిక గుంటూరు, ఫిబ్రవరి 24 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్…

మార్చి 3న చంద్రగ్రహణం: మూతపడనున్న శ్రీవారి ఆలయం

తిరుమల: 2026 మార్చి 3వ తేదీన సంభవించనున్న చంద్రగ్రహణం దృష్ట్యా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నారు. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగానే ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ కావడంతో, ఆ రోజు ఉదయం 9 గంటల నుండి…

మార్చి రెండో వారంలో విజయవాడలో ఐజేయూ మహాసభలు

*ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్ చంద్రబాబు నాయుడు* అమరావతి, ఫిబ్రవరి 17: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 11వ మహాసభలు ( ప్లీనరీ) మార్చి రెండవ వారంలో విజయవాడలో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహాసభలను…

ఫిబ్రవరి 16న నార్ల వెంకటేశ్వరరావు వర్ధంతి

తెలుగు పత్రికా రంగానికి మార్గనిర్దేశకుడు నార్ల: ఎడిటర్ గా ఆయన రాసిన సంపాదకీయలు ఎన్నో సంచలనాలు సృష్టించాయి. మరెన్నో సమస్యల పరిష్కారానికి దారులు వేశాయి. తనకు నచ్చని సంఘటనలు జరిగితే, తెగదెంచుకొని సంస్థలను వదిలివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.…