Take a fresh look at your lifestyle.
Browsing Category

AP

అమరావతి రైతుల త్యాగ ఫలితమే రాజధాని బిల్లు ఆమోదం: నందమూరి రామకృష్ణబాబు

విజయవాడ: పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి బిల్లు ఆమోదం పొందిన శుభ సందర్భంగా గతంలో మాకు అండగా నిలిచి మా ఉద్యమాల్లో పాలు పంచుకున్న సందర్భాలు గుర్తుచేసుకొని నందమూరి రామకృష్ణ బాబు గారిని విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు…

ప్రజా ఉద్యమంగా నీటి భద్రత – 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించిన సీఎం చంద్రబాబు

ప్రజా ఉద్యమంగా నీటి భద్రత నీటి సంరక్షణకు వంద రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ వాటర్ బడ్జెట్- వాటర్ ఆడిట్ అనేది కీలకం కాల్వలు, చెర్వులు, చెక్ డ్యాంలు బాగు చేసుకోవాలి... నీటి నిల్వకు సిద్దం చేయాలి భూగర్భ జలాలు పెంచడంపై ప్రత్యేక ఫోకస్…

మీడియాపై జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదం: ఆలపాటి సురేశ్ కుమార్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మీడియా-రాజకీయ వర్గాల మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మీడియా సంస్థలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మీడియా సంస్థలకు దురుద్దేశాలు…

అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: సీఎం చంద్రబాబు స్పష్టం

అమరావతి, ఏప్రిల్ 4: అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, నిర్మాణ సంస్థలను ఆదేశించారు. పనుల్లో మరింత వేగం పెరగాల్సి ఉందని, రాజధాని నిర్మాణంలో…

సింధనూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభం – మంత్రి నారా లోకేష్ ప్రేరణాత్మక ప్రసంగం

  ముద్ర, సింధనూరు: కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూరులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్‌ను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ…

పార్లమెంట్‌లో అమరావతి బిల్లుకు ఆమోదం – సీఎం చంద్రబాబు నాయుడు హర్షం

అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాజెక్టుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం…

అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం – చారిత్రాత్మక ఘట్టం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి: అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేస్తూ, దీనిని చారిత్రాత్మక రోజుగా…

తక్కువ సమయంలోనే డయాఫ్రం వాల్ నిర్మాణం,ఇరిగేషన్ శాఖ, ఇంజనీర్లకు అభినందనలు : ఎక్స్‌లో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో నేడు మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల పొడవైన 'డయాఫ్రం వాల్' నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన…

విజయా డెయిరీ పాల ధరలు పెంపు – లీటరుకు రూ.2 పెంపు, పెరుగు ధరలపై కూడా పెరుగుదల

కృష్ణా మిల్క్ యూనియన్ (విజయా డెయిరీ) పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఏడు రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున ధరలు పెరిగాయి. అదే విధంగా పెరుగు బకెట్ల ధరలపై కూడా పెరుగుదల చోటుచేసుకుంది. పెరుగు బకెట్లపై…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న వివాహ వేడుకలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కుటుంబ సమేతంగా…

అమరావతి, 02.04.26: హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కుమారుడు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి…