అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దోపిడీ ఆపాలి : ఈటల
- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
ముద్ర, హైదరాబాద్ :
మల్గాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఉద్యోగుల సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.…