Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ఆరు గ్యారంటీల అమలుపై బీజేపీ ఛలో అసెంబ్లీ……………

పైశాచిక కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి పాలన పోలీసుల అడ్గగింతపై ఆ పార్టీ ఎమ్మెల్యేల మండిపాటు ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ పైశాచికంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఎన్నికలకు…

బియ్యం కుంభకోణంపై హౌజ్ కమిటీ వేయాలి: హరీశ్ రావు డిమాండ్ – మంత్రి ఉత్తమ్ కౌంటర్

బియ్యం ఎగుమతుల్లో భారీ కుంభకోణం నిందితుడు మీ సలహాదారుడా..? అధికార పక్షంపై హరీశ్ రావు ఫైర్ మంత్రి ఉత్తమ్ కౌంటర్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రేషన్ బియ్యం ఎగుమతులపై అసెంబ్లీ అట్టుడికింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో బియ్యం ఎగుమతుల చుట్టూ భారీ…

జీ.ఓ.ఎం.ఎస్. నెం.95కు నారెడ్కో తెలంగాణ స్వాగతం: మధ్యతరగతి గృహవసతికి, సుస్థిర పట్టణాభివృద్ధికి ఒక…

హైదరాబాద్, మార్చి 23, 2026 – తేదీ మార్చి 21, 2026 నాటి జీ.ఓ.ఎం.ఎస్. నెం.95ను జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి నారెడ్కో తెలంగాణ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తోంది. తెలంగాణ భవన నిర్మాణ నియమావళి, 2012కు చేసిన ఈ చారిత్రాత్మక…

కాముని చెరువును సంద‌ర్శించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు వెంట‌నే చేప‌ట్టాలంటూ నివాసితుల…

మూసాపేట‌లోని కాముని చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు సోమ‌వారం సంద‌ర్శించారు. రెండో విడ‌త చేప‌డుతున్న 14 చెరువుల్లో కాముని చెరువు కూడా ఉంద‌నే విష‌యం విధిత‌మే. ఈ చెరువు పున‌రుద్ధ‌ర‌ణ‌ను వెంట‌నే…

విద్యుత్ కార్మిక మృత కుటుంబాలకు రూ.కోటి ఎక్స్ గ్రేషియా

ముద్ర, తెలంగాణ బ్యూరో : విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి రూ. 1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క,…

ప్రజలను తాగుబోతుల్ని చేసిందెవరూ..? మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మద్యాన్ని ప్రోత్సాహించిందెవరు?.. తెలంగాణ ప్రజలను తాగుబోతులను చేసింది ఎవరో ప్రస్తుత లెక్కలను చూస్తే తెలిసిపోతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. సోమవారం ఆయన అసెంబ్లీలో…

ఫీజు రీయింబర్స్ మెంట్ పై దద్దరిల్లిన అసెంబ్లీ ఫ్లకార్డులతో బీఆర్ఎస్ సభ్యుల నిరసన

ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ప్రాంగణం బీఆర్ఎస్ సభ్యుల నిరసనలతో మార్మోగింది. రాష్ట్రంలోని పేద విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం అసెంబ్లీ…

ఆత్మకూరు శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థాన నూతన ఛైర్మన్ గా పైళ్ల దామోదర్ రెడ్డి

 ఆత్మకూర్(ఎం), ముద్ర: స్థానిక శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకమండలి ఎన్నిక సోమవారం దేవాలయంలో మాజీ చైర్మన్ గుండేగాని అయిలయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ గా…

నాగర్ కర్నూల్‌లో తెలంగాణ యాదవ జేఏసీ నియోజకవర్గ కమిటీ ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్‌లో తెలంగాణ యాదవ జేఏసీ నియోజకవర్గ కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ యాదవ జేఏసీ స్టేట్ చైర్మన్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మ్యాకల…

​హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను అభినందించిన గొట్టుముక్కల వెంకటేశ్వర రావు

  ముద్ర కూకట్‌పల్లి: నియోజకవర్గంలోనీ వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలో హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ప్యానెల్ సభ్యులు సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల…