Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ఆవన్నీ కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుతో సిద్దిపేట దరిదాపుల్లో కరువు లేదు -మాజీ మంత్రి హరీశ్…

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మేం అసెంబ్లీలో చేసిన ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌ రావు తెలిపారు. మా పోరాటం ఫలితంగానే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా…

దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్న ‘ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్’ పథకం

దేశం వరకు వెళ్తుందా..? సంచలనంగా కుటుంబ ఇన్సూరెన్స్  రేవంత్ సర్కారు నిర్ణయంపై చర్చ మోదీ వరకు ఫైల్.. కేంద్ర పథకంతో కలుస్తారా..? నిధుల సర్దుబాబు ఎలా.. సీఎం ముందు ఐదు సవాళ్లు ముద్ర, తెలంగాణ బ్యూరో : “ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్…

తెలుగు రాష్ట్రాల్లో సినీ అవార్డుల హీట్… చిరంజీవి వ్యాఖ్యలతో మంటలు

బాబుకు సినీ బాంబు నంది వర్సెస్ గద్దర్ తెలుగు రాష్ట్రాల్లో అవార్డుల మంట గద్దర్ అవార్డు వేడుకల్లో పేలిన తూటాలు ఏపీ సీఎం టార్గెట్ గా చిరంజీవి వ్యాఖ్యలు అదే స్థాయిలో నారాయణమూర్తి అవార్డులను ఆపేసిన బాబు సర్కారు ముద్ర, తెలంగాణ బ్యూరో :…

అసెంబ్లీలో వన్ సైడ్ వార్… కేసీఆర్ గైర్హాజరీ బీఆర్ఎస్‌కు భారమా?

కేసీఆరే ప్రాబ్లం అసెంబ్లీలో వార్ వన్ సైడ్ సభకు దూరంగా మాటల మాంత్రికుడు సమావేశాల్లో కేసీఆర్ లేని లోటు రేవంత్ దూకుడుతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి ఎదుర్కోవడంలో కేటీఆర్ అష్టకష్టాలు ముద్ర, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ కు కేసీఆర్ తోనే కష్టాలు…

ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు రంజాన్ పర్వదిన సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఈద్గాలో ముస్లిం…

ముద్ర... తుంగతుర్తి.... మండల వ్యాప్తంగా ముస్లింలు పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే ఈద్ - ఉల్-ఫితర్ (రంజాన్) పర్వదిన వేడుకలను శనివారం ఘనంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు, ఈ సందర్భంగా ముస్లింలందరూ స్థానిక ఈద్గాలో…

కాంగ్రెస్ పార్టీ నేతలను పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్..

గొల్లపల్లి: గొల్లపల్లి మండలం ఎనుగుమట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. సురిగినేని రాజేశ్వరరావు తల్లి చిన్నమ్మ ఇటీవల మరణించగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి…

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం.. పేద మైనార్టీలకు అండగా ప్రభుత్వం.. రంజాన్ సందర్భంగా…

ధర్మపురి: రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడానికి సెక్యులర్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలంతా అండగా నిలవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. రంజాన్ సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో…

కాప్రాలో ప్రణాళికాబద్ధంగా శానిటేషన్ పనులు

ముద్ర కాప్రా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 శానిటేషన్ కార్యక్రమాలు వేగవంతంగా చేపడుతున్నట్లు ఎడిషనల్ కమిషనర్ ప్రసాద్ తెలిపారు, కాప్రా సర్కిల్ ప్రాంతాల్లో పర్యటించి ఆయన పరిశుభ్రత…

ముసాపేటలో ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు: ముఖ్యఅతిథిగా హాజరైన బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముసాపేటలో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చున్ను పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు కూకట్‌పల్లి నియోజకవర్గ…

టీయూడబ్ల్యూజే– మెఫి ఆధ్వర్యంలో సోషల్ మీడియాపై 22న జాతీయ సదస్సు

ముద్ర, హైదరాబాద్ : సోషల్ మీడియా- మంచీ- చెడూ' ( సోషల్ మీడియా- ఇంపాక్ట్- పాజిటివ్ అండ్ నెగెటివ్ ) అనే అంశంపై తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా ( మెఫి) ఆదివారం…