Take a fresh look at your lifestyle.
Browsing Tag

Agriculture department Telangana

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : మంత్రి అడ్లూరి

హమాలీల కోరత లేకుండా చర్యలు తీసుకోవాలి.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర న్యూస్ ,  బుగ్గారం: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను…

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, సోమవారం కేటిదొడ్డి మండలంలోని కుచినెర్ల, చింతలకుంట, గువ్వలదిన్నే, ఇర్కిచేడు, కేటి దొడ్డి గ్రామాలలోని రైతు వేదికలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో…

అకాల వర్షం అన్నదాత కు నష్టం

కోరుట్ల, ముద్ర; జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం రోజు రాత్రి అకాల వర్షాలతో రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. వ్యవసాయ అధికారి నాగమణి మంగళవారం రోజు రైతులతో కలిసి వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది.…

కొత్త రైతులకూ రైతు భరోసా అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం ఈ నెల 25 వరకు అవకాశం వ్యవసాయ శాఖకు డిజిటల్…

ముద్ర. తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులను మూడు విడతల్లో జమ చేయనుంది. మొదటి విడతగా సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు గాను…

పంట వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి,, మెదక్: రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే పంట వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ వ్యవసాయ అధికారులకు సూచించారు. మే 10వ తేదీలోపు అన్ని పంటల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. సోమవారం కొల్చారం మండలం…

దాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి -అదనపు కలెక్టర్ రాజేశ్వరి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : రబీ సీజన్ సంబంధించి వరి ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేటులోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్యం…

దేశానికి అన్నం పెట్టేవాడు రైతు-ఎమ్మెల్యే మందుల సామెల్

  రైతుల సంక్షేమ ప్రజాపాలన ధ్యేయం సబ్సిడీ పథకాలను రైతులకు అధికారులు వివరించాలి ఎమ్మెల్యే మందుల సామెల్ 124 మంది రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ ముద్ర.... తుంగతుర్తి.... దేశానికి అన్నం పెట్టేవాడు రైతు అని, వ్యవసాయ రంగంలో…

ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి

ముద్ర శ్రీరంగాపూర్: శ్రీరంగాపూర్ మండల పరిధిలోని మంగళవారం ఏడిఏ ప్రభాకర్ రెడ్డి పలు ఎరువుల దుకాణాలలో తనిఖీలు చేశారు. అనంతరం ఎరువుల డీలర్ల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎరువులను అధిక రేట్లకు అమ్మితే కఠిన…

వరిధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి :అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :  రబీ 2025-26 వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి సంబంధిత అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మంగళవారం అదనపు…