Take a fresh look at your lifestyle.
Browsing Tag

Arikapudi Gandhi

కొండాపూర్‌లో వంద పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన

 ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: కొండాపూర్ లో వంద పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి గురువారం రోజు స్థానిక ఎమ్మెల్యే అరికపుడి గాంధీతో కలిసి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి…

శారీరక వ్యాయామం తప్పని సరి : పీయేసీ చైర్మన్ అరికపూరి గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ కాలనీ లో మైత్రి వాకర్స్ క్లబ్ మరియు మైత్రి నగర్ ఫేస్- 2 రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె వాక్…

నలభై లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసిన అరికపూడి గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి : కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 40 మంది లబ్ధిదారులకు రు.40,04,640 నలభై లక్షల నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.…

హాఫీజ్ పేట్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి: రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీ లో నిర్వహించిన దవాత్- ఏ - ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ…

కాలనీల్లో ఆహ్లాదకర వాతావరణం కన్పించాలి- శంకుస్థాపన కార్యక్రమంలో అరికపూడి

ముద్ర, శేరిలింగంపల్లి: అంతర్గత డ్రైనీజి, రోడ్లు, వీధి దీపాలు, మొక్కలతో కాలనీలన్నీ అహ్లాదకర వాతావరణంలో కన్పించాలని పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ అన్నారు. నల్లగండ్ల, నల్లగండ్ల హుడా కాలనీ, నవోదయ కాలనీ, సైబర్ కమ్యూన్ కాలనీల డ్రైనేజి ఔట్ లెట్…

రూ. 13 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పీయేసి చైర్మన్ గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు 13 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, పీయేసీ చైర్మన్ అరికపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలో సీసీ రోడ్ల శంకుస్థాపననలకు రూ.6.58,50,000,…