Take a fresh look at your lifestyle.
Browsing Tag

Bhuvanagiri

మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా , నిష్పక్షపాతంగా…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా , నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పెషల్ ఆఫీసర్స్, మున్సిపల్…

భువనగిరి ఖిల్లాపై బిఆర్ఎస్ జెండా ఎగరాలి.. బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి……

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ ఎన్నికలలో భువనగిరి ఖిల్లా పై బిఆర్ఎస్ జెండా ఎగరాలని ఎగరవేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఓటర్లను కోరారు. భువనగిరి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం భువనగిరి…

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..నియమాలు కఠినంగా అమలు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్,…

28వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూదగాని సరిత రాజు గౌడ్ ను గెలిపించాలి:భువనగిరి శాసనసభ్యులు…

ముద్ర ప్రతినిధి, భువనగిరి: భువనగిరి పట్టణం 28వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూదగానిగ సరిత రాజు గౌడ్ ను గెలిపించాలని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరారు. భువనగిరి పట్టణం మీనానగర్ కాలనీలోని కాంగ్రెస్…

బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి: బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఓటర్లను కోరారు. ఆదివారం పట్టణంలోని 𝟮𝟴వ వార్డు అభ్యర్థి గుమ్మల సరిత మల్లేశం, 𝟮𝟰వ…

చెన్న స్వాతి మహేష్ ని భారీ మెజార్టీతో గెలిపించండి : మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ 17వ వార్డు టిఆర్ఎస్ అభ్యర్థి చెన్న స్వాతి మహేష్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఓటర్లను కోరారు. శనివారం వార్డులో భారీ ర్యాలీతో ఇంటింటికి తిరుగుతూ…

రైల్వే రంగంప్రైవేటీకరణను వ్యతిరేకించాలని ధర్నా

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని రైల్వే రంగం జిల్లా నాయకులు దాసరి పాండు అన్నారు. శనివారం సిఐటియు ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వే స్టేషన్ ముందు రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం ఆపాలని…

విద్యార్థులు పరీక్షల వేళ ప్రణాళికతో కష్టపడి చదవాలి: జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : విద్యార్థులు రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రణాళిక వేసుకొని కష్టపడి చదవాలని జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను జిల్లా రెవెన్యూ…

మంద వెంకటేశంను భారీ మెజారిటీతో గెలిపించాలి : మాజీ ఎమ్మెల్యే పైళ్ల

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో 22వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మంద వెంకటేశం కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఓటర్ల ను కోరారు.…

స్వర్ణ గిరీష్యుడికి అష్టదళ పాదపద్మార్చన సేవ..

శ్రీ పద్మావతి అమ్మవారి కి నవకలశ పంచామృత అభిషేకం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందములకు 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో, అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ…