Take a fresh look at your lifestyle.
Browsing Tag

Chandrababu Naidu

రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నవంటే అది కేసీఆర్ పుణ్యమే..జగిత్యాలలో మాజీమంత్రి జీవన్ రెడ్డి హాట్…

చంద్రబాబు స్కెచ్ తోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిండు... రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారు... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నవంటే అది కేసీఆర్ పుణ్యమేనని…

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

రిజర్వేషన్ బిల్లు అడ్డుకుని జాతికి ద్రోహం చేశారు మహిళల్ని ఓటు అడిగే పార్టీలు వారి సాధికారతను ఎలా అడ్డుకుంటాయి నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నిరసన ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ముద్ర న్యూస్ , నిడదవోలు : మహిళా…

స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం

జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు అమరావతి, ఏప్రిల్ 16 :- రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్…

అమరావతి: పరిశ్రమల డి-రెగ్యులేషన్ ఫేజ్–2పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డి-రెగ్యులేషన్ ఫేజ్–2 విధానాలపై విస్తృతంగా చర్చ…

క్లీన్ పాలిటిక్స్‌కు టీడీపీ కేరాఫ్ అడ్రస్‌

  అమరావతి: టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల శిక్షణా తరగతులు.. సీఎం చంద్రబాబు మార్గదర్శనం సీఎం చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణా తరగతులకు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. “కాఫీ…

వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్ పొడిగింపుపై జర్నలిస్టు సంఘాల హర్షం!

అమరావతి, ఏప్రిల్ 10: వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్ ను ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) సహా వివిధ…

దీపం లబ్దిదారుల్లో పీఎన్జీ వినియోగంపై అవగాహన పెంచాలి: సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి: అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఏర్పడుతున్న ఇబ్బందులను ఎదుర్కొనేందుకు పిప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు, ఆయిల్ కంపెనీలకు…

సూరేపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు

ముద్ర ప్రతినిధి:సూరేపల్లిలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆయన స్పష్టం…

అవేర్ 2.0 మొబైల్ యాప్ లాంఛ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

పాఠ్యాంశాలు నవీకరణ కాలేజీ విద్య రీ-ఓరియెంటేషన్ ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ వేగవంతం కావాలి విద్యుత్ తీగల వల్ల ప్రమాదాలు జరగకూడదు -ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, ఏప్రిల్ 7:…

అమరావతి ఏకైక రాజధానిగా కేంద్ర గెజిట్: చారిత్రాత్మక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలకమైన పరిణామంలో, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కేంద్ర గెజిట్ విడుదల చేయడంతో పాటు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం ఇవ్వడంతో ఈ నిర్ణయం చట్టబద్ధత పొందింది. ఈ…