Take a fresh look at your lifestyle.
Browsing Tag

Community Development

సంఘం అభివృద్ధికి సమిష్టి గా కృషి చేయాలి. -ఆర్యవైశ్య సంఘం మండల నూతన అధ్యక్షుడు ఇరుకుల వెంకన్న.

ముద్ర,మోత్కూర్: మోత్కూర్ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆర్యవైశ్య సంఘం మండల నూతన అధ్యక్షులు ఇరుకుల వెంకన్న అన్నారు. ఆదివారం స్థానిక ఆర్యవైశ్య సంఘం భవనంలో పట్టణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా సంఘం…

రజక సంఘం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

ముద్ర, తాండూర్: అభివృద్ధిలో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న రజక సంఘ కులస్తులకు చేయూతనందిస్తానని ఆర్ బి ఎల్ అధినేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాండూర్ పట్టణంలో రజక సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ…

నూతన ఈద్గా నిర్మాణానికి స్థల పరిశీలన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలో నూతనంగా నిర్మించబోయే ఈద్గా స్థలాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, అర్జుమంద్ అలీ పరిశీలించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈద్గా కోసం వక్ఫ్ బోర్డు 5.01 ఎకరాల భూమిని…

అన్ని వర్గాల తోడ్పాటుతోనే అభివృద్ధి – మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అభివృద్ధి పనుల కోసం అన్నివర్గాలతో కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. ఉగాది పండగ పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు…

రంజాన్ సందేశంతో ఐక్యతకు నాంది… మైనార్టీలకు ఈదుకా తోఫా పంపిణీ చేసిన శాసనసభ్యుడు డాక్టర్ రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ నియోజకవర్గం మైనార్టీ సోదరులందరికీ మసీదు నందు నందు నిర్వహించిన ఈదుక తోఫా రంజాన్ గిఫ్ట్‌ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మైనార్టీ సోదరులతో…

జడ్చర్లలో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభం ,పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి…

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................. పరిసరాల పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి ధర్మమని, పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గా ఉంటారని రాష్ట్ర పశుసంవర్థక, క్రీడల…

కేంద్ర ప్రభుత్వం మైనారిటీ లపై పగ బట్టింది… మైనారిటీ ల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : మైనార్టీల సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు.…

ఘనంగా కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు.. బ్రహ్మకు ప్రతిరూపమే కుమ్మరులు : మున్సిపల్ చైర్ పర్సన్…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు శుక్రవారం పట్టణంలోని కుమ్మరి వాడ కుండల బజార్ లో పట్టణ కుమ్మరి సంఘం అధ్యక్షులు చిన్నగారి బాలరాజ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి…

సమాజ సేవలో కార్పొరేట్ సంస్థల పాత్ర ప్రశంసనీయం : మంత్రి దామోదర రాజనర్సింహ

ముద్ర సంగారెడ్డి, :-- కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. తోషిబా ట్రాన్స్మిషన్ అండ్…

పేదలందరికీ సొంతిళ్లు -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వెలుగుమట్ల నిర్వాసితులందరికీ న్యాయం ఇంటితో పాటు సౌకర్యాల కల్పన బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు డిసెంబర్ 9న గృహ ప్రవేశం వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ ముద్ర, ఖమ్మం : పేద వర్గంలో ఏ ఒక్కరికీ…