Take a fresh look at your lifestyle.
Browsing Tag

Community Leaders

నూతనంగా గెలుపొందిన ప్రజా ప్రతినిధులకు ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పులిమామిడి…

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గంలొ నూతనంగా గెలిచిన ముదిరాజ్ సర్పంచ్,మున్సిపల్ కౌన్సిలర్లను పీ ఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ పులిమామిడి రాజు ఘనంగా సన్మానించారు.ఆనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకున్న సంగారెడ్డి నియోజకవర్గ…

న్యాయవాది ఎం ఎ రహీం నివాసంలో ఇఫ్తార్ విందు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : న్యాయవాది ఎం ఎ రహీం నివాసంలో శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, గ్రంథాల చైర్మన్ మహమ్మద్ అవేజ్ చిస్తి, మాజీ జడ్పీ…

కౌన్సిలర్ కుక్కదూగ పద్మావతి కి సన్మానం.

ముద్ర, ప్రతినిధి భువనగిరి : భువనగిరి మున్సిపల్ కి నూతనంగా ఎన్నికైన 7వ వార్డు కౌన్సిలర్ కుక్కదూగ పద్మావతిని శ్రీ పెద్దమ్మ తల్లి పరపతి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా భువనగిరి పట్టణం కిసాన్ నగర్ లోని శ్రీ శ్రీ పెద్దమ్మ దేవాలయం ఆలయంలోశాలువ…

రజక కుటుంబంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి – పుల్కల్ మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు…

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబం పై దాడిలో రెండు నెలల పసిపాప మృతి చెందిన ఘటనపై సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో నిర్వహించారు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు…

రామంతపూర్ ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాల ఏర్పాటు చేయాలి – మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్…

ముద్ర కాప్రా ఉప్పల్ రామంతపూర్ ప్రాంతంలోని ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర బిజెపి నాయకులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో…

మున్సిపల్ కౌన్సిలర్లకు ఆత్మీయ సన్మానం.

  మోత్కూరు ముద్ర న్యూస్: మోత్కూరు మున్సిపల్ పరిధిలో ఇటీవల గెలిచిన గౌడ సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్లు గనగాని శైలజ, నర్సయ్య గౌడ్, బీసు శ్రీకాంత్ గౌడ్, కారుపోతుల వెంకన్న గౌడ్ లను కంఠమహేశ్వర స్వామి కమిటీ ఆధ్వర్యంలో కంట మహేశ్వర స్వామి…

రెచ్చగొట్టే విద్వేష సంస్కృతి దేశ భద్రతకు, ఐక్యతకు ప్రమాదం

ముద్ర : కాప్రా మేడారం సమ్మక్క, సారక్క జాతరలో చోటుచేసుకున్న కోవా-బన్ను వివాదం లాంటి ఘటనలు, ప్రచారాలు భారతదేశ ఐక్యతకు, భద్రతకు ప్రమాదం అని జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ పాషామియా స్పష్టం చేశారు.…