Take a fresh look at your lifestyle.
Browsing Tag

Cultural Heritage

ఉగాది పరమార్ధం

   ముద్ర ప్రతినిధి, మెదక్: శిశిరం పిదప అరుదెంచును వాసంతం వాసంతంలో వనప్రియపు మధుర గానం మధుర గానముతో వచ్చును ఉగాది సంరంభం ఉగాదితో తెలుగు వత్సరం ప్రారంభం ఆధ్యాత్మికతతో త్రుంచు అహంకారం వినయమే నీకు అలంకారం ఇకపై సాగించు కొత్త జీవనం…

కాకతీయుల నాటి పురాతన శివాలయం

ముద్ర ప్రతినిధి మెదక్: మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పన్నగుల్ల గ్రామంలో కాకతీయ శైలిలో ఉన్న పురాతన శివాలయం గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బుర్ర సంతోష్ తెలిపారు. ప్రస్తుతం పూర్తిగా ధ్శిథిలమైన స్థితిలో ఉన్న ఈ…

మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్

ముద్ర మల్కాజిగిరి;  మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ, సమాజ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ముడుచింతలపల్లి గ్రామంలో, ముదిరాజ్…

రామంతపూర్ ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాల ఏర్పాటు చేయాలి – మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్…

ముద్ర కాప్రా ఉప్పల్ రామంతపూర్ ప్రాంతంలోని ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర బిజెపి నాయకులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో…

తెలంగాణ తల్లి విగ్రహాల ప్రతిష్టాపనకు పరిపాలన అనుమతులు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు ప్రభుత్వ…

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల ప్రాంగణాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టించేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ…

పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలకు యునెస్కో గుర్తింపునకు చర్యలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ముద్ర, నల్గొండ : నల్లగొండ పట్టణంలోని చారిత్రాత్మక పానగల్ పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయాలకు యునెస్కో గుర్తింపు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్…

ఫిబ్రవరి 16న నార్ల వెంకటేశ్వరరావు వర్ధంతి

తెలుగు పత్రికా రంగానికి మార్గనిర్దేశకుడు నార్ల: ఎడిటర్ గా ఆయన రాసిన సంపాదకీయలు ఎన్నో సంచలనాలు సృష్టించాయి. మరెన్నో సమస్యల పరిష్కారానికి దారులు వేశాయి. తనకు నచ్చని సంఘటనలు జరిగితే, తెగదెంచుకొని సంస్థలను వదిలివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.…

ముగిసిన పీఐబీ హైదరాబాద్ మీడియా ప్రతినిధుల బృందం అయిదు రోజుల ఒడిశా పర్యటన

ఒడిశా అభివృద్ధి పథకాలను పరిశీలించిన మీడియా బృందం గవర్నర్‌తో భేటీ అయిన మీడియా ప్రతినిధులు హైదరాబాద్, 2026 ఫిబ్రవరి 09: హైదరాబాద్‌ పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) నేతృత్వంలో తెలంగాణకు చెందిన ఆరుగురు సభ్యుల మీడియా ప్రతినిధుల…