Take a fresh look at your lifestyle.
Browsing Tag

Drinking water

మిషన్ భగీరథ నూతన పైపు లైను పనులు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పట్టణంలోని 22వ వార్డు పరిధిలోని న్యూ రామ్ నగర్ లో నూతనంగా ఇండ్ల నిర్మాణం అయిన ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి మిషన్ భగీరథ పైపు లైను లేదని గత వారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి…

పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి -కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక

ముద్ర, నారాయణపేట: పారిశుద్ధ్యం, తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పుర వార్డులను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా బుధవారం ఉదయం మున్సిపాలిటీ లోని 6 వ…

ఎండ తీవ్రత దృష్ట్యా జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్: పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన…

సమస్యల పరిష్కారానికే వార్డుల సందర్శన.. మున్సిపల్ చైర్‌ పర్సన్ తుమ్మల జయలక్ష్మీ..

గద్వాల మున్సిపాలిటీ 16 వార్డులో పర్యటన ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: ప్రజా పాలన... ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సమస్యలు నేరుగా తెలుసుకుని, తద్వారా పరిష్కరించేందుకే వార్డుల సందర్శన కార్యక్రమానికి శ్రీకారం…

నాగపూర్ గ్రామంలో జల మహోత్సవ ర్యాలీ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి మండల పరిధిలోని నాగాపూర్ గ్రామంలో సర్పంచ్ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన "ఇంటింటికి మంచినీరు" పేరుతో పంచాయతీ కార్యదర్శి జగన్ నిర్వహణలో మిషన్ భగీరథ అధికారుల…

ప్రజా పాలన – పట్టణ ప్రగతి వార్డ్ సభ విజయవంతం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన – పట్టణ ప్రగతి 99 రోజుల పాలనలో భాగంగా 22వ వార్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో 6, 22, 23వ 21వార్డులు మరియు 18వ వార్డుకు సంబంధించిన ప్రజా పాలన –…

కాగ్న నీటితో తాండూర్ పట్టణ ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కారం -మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ

ముద్ర, తాండూరు : తాండూర్ పట్టణ ప్రజల దశాబ్దాల కల అయిన ‘శాశ్వత త్రాగునీటి పరిష్కారం’ దిశగా అడుగులు పడుతున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా కాగ్న నది నుండి పట్టణానికి పూర్తిస్థాయిలో నీటిని అందించేందుకు మున్సిపల్ యంత్రాంగం నడుం…

చింతకుంట ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల అవస్థలు కనీస సౌకర్యాలు కరవు

ముద్ర పెబ్బేర్ ఉమ్మడి పెబ్బేరు మండల పరిధిలోని పాతపల్లి, నాగసానిపల్లి గ్రామాల సరిహద్దుల్లో వెలసిన చారిత్రాత్మక చింతకుంట ఆంజనేయస్వామి ఆలయం ప్రస్తుతం సమస్యల నిలయంగా మారింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వెలుగొందుతున్న…

నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఎల్.పి.జి సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:  గృహావసరాలకు, విద్యాలయాలకు, ఆసుపత్రులకు ఎల్.పి.జి సరఫరాలో లోటు రానివ్వము నాగర్ కర్నూల్ జిల్లాలో సాగు, తాగునీటి సమస్య లేదు పంటలు చేతికి వచ్చే వరకు విద్యుత్, సాగు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది…

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా సమస్యలు పరిష్కరిస్తా… -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ…

మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ఆరవ వార్డు ఆరేగూడెం లో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నరసయ్య శనివారం పర్యటించి వార్డులోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరో వార్డు ప్రజలు ఇక్కడ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని…