Take a fresh look at your lifestyle.
Browsing Tag

Education Policy

ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు నిర్ణయం విద్యా వ్యవస్థ వ్యతిరేక చర్య… ప్రభుత్వం తన నిర్ణయాన్ని…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యా వ్యవస్థ వ్యతిరేక చర్య ప్రభుత్వం మీద తన నిర్ణయాన్ని పునసమీక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్…

‘ప్రైవేట్’ విద్యాసంస్థల దోపిడీని అరికట్టడంలో సర్కార్ విఫలం-టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

ఫీజుల నియంత్రణ చట్టం ఈ నెలలోనే తేవాలి ఫీజు పెంచొద్దంటూ జీవో జారీ చేయాలి ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో అవినీతి పై స్పందించాలి ఉచిత విద్య, వైద్యం మా పార్టీ విధానం మాట తప్పితే అమరవీరుల స్థూపం వద్ద రాళ్లతో…

విద్యార్థులను ఫీజులు చెల్లించమని చెప్పడం సరికాదు: ఏఐఎస్ఎఫ్ నేతలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పేద, మధ్య తరగతి విద్యార్థులకు అనుకూలంగా లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట…

జి.ఓ. 25 సవరణతో ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీలు చేపట్టాలి: ఎస్టీయూ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నంబర్ 25ను సవరించి ఉపాధ్యాయుల రేషనలైజేషన్, బదిలీలను వెంటనే చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం…

చిన్నారుల‌కు నాణ్య‌మైన‌ విద్య‌.. పోష‌కాహారం ప్ర‌ముఖ‌ ఆర్థిక‌వేత్త కార్తీక్ ముర‌ళీధ‌ర‌న్‌తో సీఎం…

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్ర‌తి చిన్నారికి నాణ్య‌మైన విద్య‌, పోష‌కాహారం అందించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్ర‌ముఖ ఆర్థికవేత్త కార్తీక్ ముర‌ళీధ‌ర‌న్ గురువారం…

టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్ పదవీ కాలం పొడిగింపు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఛైర్మన్ గోపాల్‌రెడ్డి…

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అడ్మిషన్స్‌, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్‌ జడ్డి జస్టిస్‌ ఏ.గోపాల్‌రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ…

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం: బండి రమేష్

​ముద్ర కూకట్‌పల్లి : రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ పేర్కొన్నారు. ​నగరంలోని కేర్ గుడ్ హై…

రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి-తల్లుల కమిటీ జిల్లా అధ్యక్షులు బిస్మిల్లా బేగం

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 20% కేటాయించాలని మదర్స్ కమిటి, బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక బాలల హక్కుల పరిరక్షణ వేదిక కార్యాలయం వికారాబాద్ లో నిర్వహించిన…