Take a fresh look at your lifestyle.
Browsing Tag

Education

రంజాన్ సందేశంతో ఐక్యతకు నాంది… మైనార్టీలకు ఈదుకా తోఫా పంపిణీ చేసిన శాసనసభ్యుడు డాక్టర్ రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ నియోజకవర్గం మైనార్టీ సోదరులందరికీ మసీదు నందు నందు నిర్వహించిన ఈదుక తోఫా రంజాన్ గిఫ్ట్‌ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మైనార్టీ సోదరులతో…

భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

ముద్ర కాప్రా భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ. నర్సింహా పిలుపునిచ్చారు.ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సీ గ్రౌండ్స్ లో…

డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కొండాపూర్ గ్రామ పంచాయతీని తమ క్షేత్ర పర్యటన లో భాగంగా సందర్శించారు. ప్రభుత్వ పాలనా శాస్త్రం, రాజనీతి శాస్త్ర విభాగానికి చెందిన విద్యార్థులకు ప్రత్యక్ష…

సబ్ ప్లాన్ నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి : డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరుపాక…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్…

ఆదర్శ మహిళ కవయిత్రి మొల్ల – ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

  ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : కవయిత్రి మొల్లను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ లోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఉన్న…

గణిత విజ్ఞానంలో జాతీయ స్థాయి విజయం -వేదిక్ పాఠశాల విద్యార్థి విహాన్ రెడ్డి ప్రతిభ

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : గణిత విజ్ఞానంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించి దేశంలోనే వికారాబాద్ పట్టణానికి చెందిన వేదిక్ పాఠశాల విద్యార్ధి విహాన్ రెడ్డి ప్రథమ…

చదువుని మించిన ఆస్తి లేదు.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లకు నాణ్యమైన విద్యను అందించాలి.. గుల్ల…

ఎండపల్లి: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎండపల్లి మండలం గుల్ల కోట గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత…

ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక…..

ముద్ర నడిగూడెం..... స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులు పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. చెత్తను తొలగించారు. తరగతి గదులను శుభ్రం చేశారు. ఈ…

మహిళలు సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకోవాలి: మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

ముద్ర, ప్రతినిధి భువనగిరి : నేటి మహిళలు సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం చదువులతల్లి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు…

సీఏ లో ఉత్తీర్ణుడైన గ్రామీణ విద్యార్థి

ముద్ర, మహదేవ్‌పూర్: గుడ్ మార్నింగ్ గ్రామర్ హై స్కూల్‌కు పూర్వ విద్యార్థి శ్రీ సాయి గిరిధర్ ఇటీవల చార్టర్డ్ అకౌంటెంట్ (CA)గా అర్హత సాధించిన సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఆయనను ఘనంగా సత్కరించింది.ఈ ప్రత్యేక సందర్భంలో సాయి గిరిధర్…