Take a fresh look at your lifestyle.
Browsing Tag

Environmental Protection

ఇళ్లలో ఇంకుడు గుంతలు తప్పనిసరి – జిల్లా భూగర్భజల అధికారి దివ్య జ్యోతి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా భూగర్భ జల అధికారి డి. దివ్య జ్యోతి తెలిపారు.…

గోదావరి జలాలను మూసీకి తరలించి నిరంతర జలప్రవాహం చేస్తాం -మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ…

మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం హైదరాబాద్ మరో ఢిల్లీని చేయం విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గం ఇదో దైవకార్యం..అడ్డుకునే వారిపై శివతాండవం చేస్తాం ఉప్పల్-నాగోల్ లో చర్చి, పురానాపూల్‌లో మసీదును నిర్మిస్తాం ముద్ర,…

పాలెం ఇండస్ట్రియల్ పార్క్ సందర్శించిన సైన్స్ డిగ్రీ విద్యార్థులు

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు బిజినపల్లి మండలంలోని పాలెం ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ కర్మాగారాన్ని పరిశీలించినట్లు…

​ఎల్లమ్మబండలో ఘనంగా ‘క్లీనప్ డ్రైవ్’.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

​ముద్ర కూకట్‌పల్లి : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యంగా యువత ముందుకు రావాలని ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ ఎమ్మెల్యే శ్రీ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఆదివారం ఆల్విన్ కాలనీ డివిజన్…

పర్యావరణాన్ని కాపాడేలా డంపింగ్ యార్డ్‌ను నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : పర్యావరణాన్ని కాపాడుతూ డంపింగ్ యార్డును నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణ పరిధి గంగారంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను…

కుడికుంట చెరువు పనులను పరిశీలించిన పీయేసీ ఛైర్మన్ అరికపూడి

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండలో గల కుడికుంట చెరువును స్వచ్ఛంద సంస్థ సాహే ప్రతినిథి కల్పనరమేష్ అధ్వర్యంలో ఇన్ఫోసిస్ ఐటీ సంస్థ సౌజన్యంతో చేపడుతున్న సుందరీకరణ మరియు అభివృద్ధి పనులను పీయేసీ ఛైర్మన్ అరికెపూడి…

కాళేశ్వరంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

ముద్ర, మహదేవపూర్ : రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన సమగ్ర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హైదరాబాద్ నుండి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష…

ప్లాస్టిక్ వేస్టేజ్ గోడౌన్ స్థలము పరిశీల చేస్తున్న అధికారులు……

 ముద్ర నడిగూడెం...నడిగూడెం మండల కేంద్రంలో నిర్మించ నున్న ప్లాస్టిక్ వేస్టేజ్ మేనేజ్మెంట్ గోడౌన్ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలమును పంచాయతీరాజ్ డివిజనల్ ఇంజనీర్ హర్ష నడిగూడెం తహసిల్దార్ రామకృష్ణారెడ్డి తో కలసి మంగళవారం…

బంజారాల ఆదర్శమూర్తి సంత్ సేవాలాల్ మహారాజ్ -మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ లో సంత్ సేవాలాల్ మహారాజ్ 278వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంత్…

ఒకే కాల‌నీలో 6 పార్కుల‌ను కాపాడిన హైడ్రా

ఒకే కాల‌నీలో 6 పార్కుల‌ను కాపాడిన హైడ్రా మ‌రో చోట 1152ల గ‌జాల పార్కును ర‌క్షించిన హైడ్రా మొత్తం 3041 గ‌జాల పార్కుల‌కు హైడ్రా ఫెన్సింగ్‌ రూ. 34.12 కోట్ల విలువైన భూముల‌ను కాపాడిన హైడ్రా హైద‌రాబాద్, ఫిబ్ర‌వ‌రి 13: ప్రాణ‌వాయువును…