Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmer Awareness Program

తక్కువ కాల (స్వల్పకాలిక) మరియు మధ్యకాలిక రుణాలపై అవగాహన

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‌నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో భాగంగా బుధవారం కేటి దొడ్డి రైతు వేదికలో తక్కువ కాల (స్వల్పకాలిక) మరియు మధ్యకాలిక…

ప్రత్యామ్నాయ పంటల పై దృష్టి సారించాలి – ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచాలి. -కలెక్టర్…

ముద్ర, నారాయణ పేట : జిల్లాలోని రైతులు ప్రత్యామ్నాయ పంటల పై దృష్టి సారించేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక సూచించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఇస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె…

99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఉద్యాన పంటలు,…

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని వైభవ్ గార్డెన్స్‌లో నిర్వహించిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా “ఉద్యాన పంటల సాగు – ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల – ప్రత్యామ్నాయ పంటల…

సన్న వడ్ల సాగుతోనే రైతులకు మేలు

మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు వేయాలి.... క్వింటాకు బోనస్ అందిస్తున్న ప్రభుత్వం.... ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలి.... ఏఎంసీ చైర్మన్ అంజిరెడ్డి, కౌన్సిలర్ మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి.... ముద్ర, కోరుట్ల;…

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, సోమవారం కేటిదొడ్డి మండలంలోని కుచినెర్ల, చింతలకుంట, గువ్వలదిన్నే, ఇర్కిచేడు, కేటి దొడ్డి గ్రామాలలోని రైతు వేదికలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో…

ఉద్యానవన పంటలతో అధిక లాభం పొందవచ్చు

మహదేవపూర్, ముద్ర: రైతులు పంట మార్పిడి విధానం అనుసరిస్తే అధిక ఆదాయం పొందవచ్చని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి ఏ సునీల్ కుమార్ తెలిపారు. అలాగే పండ్ల తోటల పెంపకం, కూరగాయల తోటల సాగు, ఆయిల్ పామ్ పంటల సాగు చేపట్టడం ద్వారా రైతులు మంచి…

భూభారతి భూసర్వే కార్యక్రమం ప్రారంభం- పైలట్ ప్రాజెక్టు కాగిత రామచంద్రపురం గ్రామంలో శ్రీకారం

 ముద్ర నడిగూడెం..... రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూసర్వే కార్యక్రమం సూర్యాపేట జిల్లా నడిగూడెంమండల పరిధిలోని పైలట్ ప్రాజెక్టు గ్రామమైన కాగిత రామచంద్రపురంలో జిల్లాలోనే మొదటగా శనివారం అధికారికంగా ఏడి నరసింహా…