Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmer Compensation

అచ్చంపేట మండలం నడింపల్లిలో పిడుగుపాటు ఘటన

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో పిడుగుపాటు ఘటన విషాదాన్ని నింపింది. భారీ వర్షం సమయంలో పిడుగు పడటంతో మూడు పశువులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన రైతు బుద్ధుల శేఖర్‌కు…

రైల్వే కట్ట నిర్వాసితులకు ఎకరానికి కోటి యాభై లక్షలు నష్టపరిహారం చెల్లించాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : నడికుడి నుండి బీబీనగర్ వరకు రెండవ లైన్ రైల్వే కట్ట (ట్రాక్) నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం కోటి యాభై లక్షల రూపాయలు (1.50) నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర…

అన్నదాతను వీడని అకాల వర్షాలు

రెండు నెలల్లో రెండోసారి ప్రారంభించని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పరిహారం పైనే ఆశలు ముద్ర ప్రతినిధి,నిర్మల్: నిర్మల్ జిల్లా రైతాంగాన్ని అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత నెల్లోనే అకాల వర్షాలు కురిసిన ఫలితంగా…

నిమ్జ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి–జిల్లా కలెక్టర్ సమీక్ష

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి : జహీరాబాద్ ప్రాంతంలోని నిమ్జ్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు . సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిమ్జ్ మొదటి దశ లో స్వాధీనం…

గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం – చట్టపరమైన అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి ఉత్తమ్

- చట్టపరమైన అవంతారాలను అధిగమిస్తాం - న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి ప్రక్రియ మొదలు పెట్టాం - భూసేకరణ ప్రక్రియ వేగవంతం చెయ్యాలి - రైతులకు న్యాయపరమైన చెల్లింపులు - జూన్ 2 కు ముందే భూసేకరణకు నిధులు - ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్…

భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ముద్ర ప్రతినిధి, భువనగిరి : గంధ మల్ల రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కింద చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరం జిల్లా…