అచ్చంపేట మండలం నడింపల్లిలో పిడుగుపాటు ఘటన
ముద్ర ప్రతినిధి, నాగర్కర్నూల్:
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో పిడుగుపాటు ఘటన విషాదాన్ని నింపింది. భారీ వర్షం సమయంలో పిడుగు పడటంతో మూడు పశువులు మృతి చెందాయి.
గ్రామానికి చెందిన రైతు బుద్ధుల శేఖర్కు…